Mulugu | ములుగు జిల్లాలోని మంగపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. గురువారం తెల్లవారుజామున మంగపేట మండలంలోని రాజుపేట వద్ద ఆర్టీసీ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో
Vande Bharat Express | ఆంధ్రప్రదేశ్లో వందేభారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి జరిగింది. విశాఖపట్నం కంచెరపాలెం రామ్మూర్తిదంపతులుపేట వద్ద రైలు ఆగిన సమయంలో ఆకతాయిలు దాడి చేయడంతో ఎక్స్ప్రెస్ కోచ్ విండ్షీల్డ్ దెబ్బతి
Navy Day celebrations | ఏటా దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరిగే జాతీయ నౌకాదళ ఉత్సవాలకు ఈసారి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తున్నది. దీంతో ఢిల్లీలో కాకుండా ఇతర ప్రాంతాల్లో నేవీ డే
SCR | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. విశాఖపట్నం - మహబూబ్నగర్,
విశాఖలో సంచలనం రేపిన ఎన్ఆర్ఐ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. జాతీయ రహదారి మారికవలస రైల్వే బ్రిడ్జి కింద లభ్యమైన మృతదేహం.. కొద్దిరోజుల క్రితం పీఎం పాలెం పోలీస్టేషన్లో నమోదైన మిస్సింగ్ కే�
Visakhapatnam | అగ్నిపథ్ ఆందోళనలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి వ్యాపించాయి. అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అయితే రైల్వే స్టేషన్లపై దాడి జరగొచ్చన్న ఇంటెలిజ�
పర్యాటకులకు సముద్రంలో విహరించే అవకాశం కల్పిస్తున్న కార్డెలియా క్రూజ్ నౌక బుధవారం విశాఖపట్నం పోర్టుకు చేరుకొన్నది. దీంతో చాలా మంది పర్యాటకులు చెన్నైకి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకొన్నారు. కార్డె�
దవాఖానలో చికిత్స పొందుతూ మృతి పెండ్లి ఇష్టం లేక గన్నేరు పప్పు తిన్న సృజన మధురవాడ, శేరిలింగంపల్లిలలో విషాదం హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ)/ కొం డాపూర్: తనకు ఇష్టం లేని పెండ్లి చేస్తున్నారని వధువు గన్నేర�
వైజాగ్: అసని తీవ్ర తుఫాన్గా మారింది. దీంతో విమానాలను రద్దు చేశారు. వైజాగ్ విమానాశ్రయంలో 23, చెన్నై ఎయిర్పోర్ట్లో 10 విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో సముద్రం అల
హైదరాబాద్; మే 4 (నమస్తే తెలంగాణ): విశాఖ నగరవాసుల్ని ఎంతో కాలంగా ఊరిస్తున్న క్రూజ్ (విహార నౌకల) సదుపాయం త్వరలో అందుబాటులోకి రానున్నది. ఎంప్రెస్ అనే నౌక విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వెళ్లి తిరిగి వ�
Pranahita river | ప్రాణహిత పుష్కరాల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద పుణ్యస్నానం కోసం నదిలోకి దిగిన వ్యక్తి నీటిలో మునిపోయాడు.
ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుపై ఏపీ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై మంగళవారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసి మాట్లాడానని, ప్రత్యేక విశాఖ రైల్�