విమ్స్| ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. విశాఖలోని విమ్స్ దవాఖాన పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరోగ్యం విషయంలో ఆత్మస్థైర్యం కోల్పోయిన మురిపాల వీరబాబు (37) అనే
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) రిఫైనరీలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించి, దట్టమై
అమరావతి : విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో కరోనా కలకలం సృష్టించింది. ఇంజినీరింగ్ క్యాంపస్లో ఒకే రోజు 58 మంది విద్యార్థులు పాజిటివ్గా పరీక్షించారు. క్యాంపస్లో మొత్తం 800 మంది విద్యార్థులకు కరోనా నిర్ధార
అమరావతి : చెట్టును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం మాకవరపాలెం పీపీ అగ్రహారం వద్ద ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకులు ప్రమా�
విశాఖపట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 25 తర్వాత సమ్మెకు వెళ్లేందుకు కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు యజమాన్యానికి కార్మిక సంఘాలు నోటీసులు ఇచ్చాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని �