విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు మేడ్చల్ మలాజ్గిరి జిల్లా ఘటేసర్ మండలం అంకుషాపూర్, ఎన్ఎఫ్సీనగర్ మధ్యలో పట్టాలు తప్పింది.
హైదరాబాద్ శివార్లలోని బీబీనగర్-ఘట్కేసర్ మధ్య పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్ చేరుకున్నది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ ఘట్కేసర్ మండలంలో�
Visakhapatnam: విశాఖ ఇక నుంచి ఏపీ రాజధాని కానున్నది. ఢిల్లీలో ఓ సమావేశంలో పాల్గన్న సీఎం జగన్ ఈ ప్రకటన చేశారు. ఇన్వెస్టర్లు తమ రాష్ట్రానికి రావాలని ఆయన కోరారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
Visakhapatnam | ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకున్నది. ప్రియుడి మోజులోపడి ఓ బాలిక కన్న తండ్రిపై దాడికి పాల్పడింది. నగరంలోని అక్కయ్యపాలెం శంకరమఠం ప్రాంతానికి చెందిన ఓ
బీజేపీని ఇంటికి సాగనంపేందుకు దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభావశక్తిగా అవతరించబోతున్నదని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు.
Vande bharat Express | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడువనున్న ఈ రైలును ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి
సికింద్రాబాద్ నుంచి వరంగల్ మీదుగా విశాఖపట్టణం వరకు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ఈ నెల 15న ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ కోచింగ్, చీఫ్ ప్యాసింజర్ ట్ర�
Mulugu | ములుగు జిల్లాలోని మంగపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. గురువారం తెల్లవారుజామున మంగపేట మండలంలోని రాజుపేట వద్ద ఆర్టీసీ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో
Vande Bharat Express | ఆంధ్రప్రదేశ్లో వందేభారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి జరిగింది. విశాఖపట్నం కంచెరపాలెం రామ్మూర్తిదంపతులుపేట వద్ద రైలు ఆగిన సమయంలో ఆకతాయిలు దాడి చేయడంతో ఎక్స్ప్రెస్ కోచ్ విండ్షీల్డ్ దెబ్బతి
Navy Day celebrations | ఏటా దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరిగే జాతీయ నౌకాదళ ఉత్సవాలకు ఈసారి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తున్నది. దీంతో ఢిల్లీలో కాకుండా ఇతర ప్రాంతాల్లో నేవీ డే
SCR | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. విశాఖపట్నం - మహబూబ్నగర్,