విశాఖలో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్కు గురైన ముగ్గురు సురక్షితంగా ఉన్నారు. కాగా ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుతో పాటు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు చందును దుండగులు కిడ్�
Bali | ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్ బాలి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం విశాఖపట్నంలో తుదిశ్వాస విడిచారు. మంగళవారం వైజాగ్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ స�
Vizag Steel Plant |విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం నాడు తెలంగాణ గర్జించింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు, నిరసనల్లో తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసుల లాఠీదెబ్బలు తిన్నారు. తూటాలకు బలయ్యారు. నేడ�
Vizag Steel Plant | వైజాగ్ స్టీల్ ప్లాంట్ను టేకోవర్ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి జాయింట్ వెంచర్ కింద ఉక్కు పరిశ్రమ టేకోవర్పై సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేపట�
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేశ్కు (Minister Adimulapu Suresh) తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి సురేశ్ విశాఖపట్నంలో (Visakhapatnam) పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం విశాఖ ఆర్కే బీచ్లో (RK Beach) పారా గ్లైడింగ్ (Paragliding) చేస్త
AP News | పాపం.. అదే తన చివరి పుట్టిన రోజు అవుతుందని ఆ బాలిక అనుకోలేదేమో ! బర్త్ డే అని అప్పటిదాకా సంతోషంగా ఆడిపాడిన బాలికను విధి కబలించింది. బర్త్ డే పార్టీ చేసుకుని కొద్ది గంటలు అయినా అయ్యిందో లేదో అప్పుడే పై�
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ రైలు శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం మీదుగా వెళ్తూ నాగులవంచ రైల్వేస్టేషన్ సమీపంలో ఎద్దును ఢీకొట్టింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) సందర్భంగా అంతా మహిళా సిబ్బందితోనే ఓ రైలును ఈస్ట్ కోస్ట్ రైల్వే నడుపుతున్నది. లోకోపైలట్ నుంచి మొత్తం రైల్వే సిబ్బందితో కూడిన ప్రత్యేక రైలు ఆంధ్రప్రదేశ్లోని విశ�
విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు 3 గంటలపాటు ఆలస్యంగా నడువనుంది. విశాఖపట్నంలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ రైలు.. ఉదయం 8.45 గంటలకు ప్రారంభం కానుంది.
విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు మేడ్చల్ మలాజ్గిరి జిల్లా ఘటేసర్ మండలం అంకుషాపూర్, ఎన్ఎఫ్సీనగర్ మధ్యలో పట్టాలు తప్పింది.