విరాట్ కోహ్లీ..ఈ పేరు వింటే క్రికెట్ అభిమానులు మైమరిచిపోతారు. సామాజిక మాధ్యమాల్లో కోహ్లీకి అభిమానుల కొదవలేదు. తాజాగా ట్విట్టర్లో కోహ్లీని అనుసరించే అభిమానుల సంఖ్య 5 కోట్లకు చేరుకుంది.
ఆసియా కప్లో భాగంగా జరిగిన నామమాత్రపు మ్యాచ్లో భారత జట్టు భారీ తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (62), విరాట్ కోహ్లీ (122 నాటౌట్) అదిరిపోయే ఆరంభం అ�
కింగ్ కోహ్లీ (122 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో భారత జట్టు భారీ స్కోరు చేసింది. ఆసియా కప్లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు కెప్టెన్ కేఎల్ రాహుల్ (62)తో కలిసి అద్భుతమై�
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. స్టార్ బ్యాటర్ కోహ్లీ సెంచరీ కోసం ఎదురుచూసిన అభిమానుల ఆశలు తీరాయి. ఫామ్లోకి వస్తున్న ఫ్యాబ్ ఫోర్ ఆటగాళ్లంతా టెస్టు క్రికెట్లో సెంచరీలు చేస్తుంటే.. విరాట్ తన రూటే సపరేటు అని మరోసా�
అఫ్ఘానిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్లు కేఎల్ రాహుల్ (54 నాటౌట్), విరాట్ కోహ్లీ (51 నాటౌట్) ఇద్దరూ ధాటిగా ఆడుతున్నారు. వీళ్లిద్దరూ అర్ధశతకాలతో రాణించడంతో భారత జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెగ్య�
టెస్టు కెప్టెన్సీ నుంచి తను తప్పుకున్నప్పుడు కేవలం ఎంఎస్ ధోనీ మాత్రమే తనకు మెసేజ్ చేశాడని, తనతో కలిసి ఆడిన చాలా మంది దగ్గర తన మొబైల్ నెంబర్ ఉన్నప్పటికీ టీవీల్లో సలహాలు ఇచ్చే వాళ్లు ఎవరూ తనను సంప్రదించలే�
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా జరిగిన టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ను మిడిలార్డర్ వైఫల్యం దెబ్బతీసింది. దాంతో భారీ స్కోరు చేయడంలో జట్టు విఫలమైంది. అయిత�
ఆసియా కప్లో భాగంగా పాక్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు మిడిలార్డర్ విఫలమైంది. ఒక్కరంటే ఒక్కరు కూడా మరో ఎండ్లో ఉన్న కోహ్లీకి అండగా నిలవలేకపోయారు. ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో కోహ్లీ కూడా చెప్పాడు. భా�
వన్డే కెప్టెన్సీ నుంచి వివాదాస్పదంగా తొలగించిన తర్వాత.. సఫారీలతో జరిగిన టెస్టు సిరీస్లో కూడా కోహ్లీ తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. రెండో టెస్టులో కేఎల్ రాహుల్ సారధ్యంలో జట్టు ఓటమితో.. మూడో మ్యాచ్లో �
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత మిడిలార్డర్ తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ (28), కేఎల్ రాహుల్ (28) శుభారంభం అందించారు. ఇద్దరూ భారీ షాట్లతో �
రెండ్రోజుల క్రితం ఆసియా కప్-2022లో భాగంగా హాంకాంగ్తో ముగిసిన మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కు రాకముందు.. వచ్చిన తర్వాత అన్నట్టుగా సాగింది. టీ20లలో చెలరేగి ఆడుతున్న ఈ నయా మిస్టర్ 360.. జ
దుబాయ్: ఆసియాకప్ సూపర్ 4 స్టేజ్లో.. ఇండియా రేపు పాకిస్థాన్తో ఆడనున్నది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో ఇండియా నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగే పోరు కోసం టీమిండియా క్రికెట�