సొంతగడ్డపై టీమ్ఇండియా మరో సిరీస్ క్లీన్స్వీప్ చేసింది. ఇటీవల శ్రీలంకను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన రోహిత్ సేన.. న్యూజిలాండ్పైనా అదే జోరు కొనసాగిస్తూ.. మూడు వన్డేల సిరీస్ను 3-0
వన్డేల్లో కివీస్ బౌలర్ జాకబ్ డఫీ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. మూడు వికెట్లు తీసి అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా రికార్డు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ బౌలర్ షఫిహుల్ ఇస్లా
భారత జట్టు త్వరలోనే అన్ని ఫార్మాట్లలో నంబర్ 1 అవుతుందని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. ప్రస్తుతం భారత్ వన్డే ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో, టీ20ల్లో ఫస్ట్, టెస్టుల్లో రెండో ప్లేస్లో �
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కేఎల్ రాహుల్, అథియా శెట్టి. ఖండాలలోని ఫామ్హౌస్లో కొద్దిమంది బంధువుల సమక్షంలో ఈ రోజు వీళ్ల పెళ్లి జరిగింది. ఈ కొత్త జంటపెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సొంత గడ్డపై టీమిండియాను ఓడించడం చాలా కష్టమని పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా అన్నాడు. స్వదేశంలో ఎలా ఆడాలి? అనేది ఉపఖండ జట్లు, ముఖ్యంగా పాకిస్థాన్, భారత జట్టును చూసి నేర్చుకోవాలని అతను అభి
సచిన్, కోహ్లీలో ఎవరు ఉత్తమ ఆటగాడు? అని ఉస్మాన్ ఖవాజా అడిగిన ప్రశ్నకు ఆసీస్ కెప్టెన్ కోహ్లీ అని బదులిచ్చాడు. సచిన్తో తాను ఒకే ఒక టీ20లో తలపడ్డానని చెప్పాడు. భీకర ఫామ్లో ఉన్న కోహ్లీకే తన ఓటు అన
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి సన్నద్ధం కావడానికి కోహ్లీ, రోహిత్లు రంజీ మ్యాచ్ ఆడాలని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సూచించాడు. దాంతో మొదటి టెస్టులో ఒత్తిడికి లోనవకుండా ఆడతారని అతను అభిప్రాయం వ్య�