టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో మొదటిసారి స్టంపౌట్ అయ్యాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో 180వ ఇన్నింగ్స్లో ఆడిన విరాట్ ఒక్కసారి మాత్రమే స్టంపౌట్ కావడం విశేషం. ఈ స్టార్ ప్లేయర్ వన్డేల్లో
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అందుకున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డును బద్దలుకొడుతూ.. అంతర్జాతీయ క్రికెట్లో 25 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
నాగ్పూర్ టెస్టులో ఆస్ట్రేలియా ఎడమ చేతివాటం స్పిన్నర్ టాడ్ మర్ఫీ అరుదైన ఘనత సాధించాడు. ఆరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్లు తీసిన ఆసీస్ నాలుగో ఆఫ్ స్పిన్నర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 9 నుంచి బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ నాగ్పూర్ వేదికగా జరగనుండగా. ఈ మ్యాచ్కు అంతా సిద్ధమైంది. కాగా.. ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కి వెళ్ళాలంటే ఈ సీ
టీం ఇండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ తన కొత్త ఫోన్ పోగొట్టుకున్నాడట. ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టు కోసం భారత్ జట్టు సన్నాహకాలు మొదలుపెట్టింది. టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది. నెల నుంచి తొలి టెస్టుకు సన్నద్�
ఇటీవల స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్పై వన్డే, టీ20 సిరీస్లు నెగ్గిన భారత్ ఇక టెస్టుల కోసం రెడీ అవుతున్నది. గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను చిత్తు చేసి సిరీస్ చేజిక్కించుకున్న టీమ�
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీతో పునరాగనం చేస్తున్న జడేజా రాణించడంపై తాను ఆందోళన చెందుతున్నానని విరాట్ కోహ్లీ చిన్నప్పటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అన్నాడు. 1998లో ఢిల్లీ క్రికెట్ అకాడమీలో రాజ్కుమా�