ఈ మ్యాచ్ ద్వారా పంజాబ్ కొత్త కెప్టెన్ శిఖర్ ధవన్ అరుదైన రికార్డు నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక 50 ప్లస్ భాగస్వామ్యాల్లో పాలు పంచుకున్న ప్లేయర్గా విరాట్ కోహ్లీని సమం చేశాడు. బెంగళూరు తరఫున కోహ్లీ ఇప్పటి వరకు 94 హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేయగా.. ఇప్పుడు ధవన్ అతడిని సమం చేశాడు.