IND vs SA | సౌతాఫ్రికా పేసర్ లుంగి ఎన్గిడీ మరోసారి భారత్ను దెబ్బకొట్టాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (35)ని పెవిలియన్ పంపాడు. నిలకడగా ఆడుతున్న కోహ్లీ దూరంగా వెళ్తున్న బంతిని
తొలి టెస్టులో ఒక్క బంతి కూడా పడకుండానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) చరిత్ర సృష్టించాడు. సెంచూరియన్లోని సూపర్ స్పోర్ట్ పార్క్లో తొలి టెస్టు ప్రారంభమైన
నేటి నుంచి భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో సఫారీ గడ్డపై సిరీస్ పట్టాలని కోహ్లీసేన తహతహ ద్రవిడ్కు మొదటి విదేశీ పరీక్ష ఫామ్లో లేని అజింక్యా రహానే స్థానంలో.. సు�
Virat Kohli Captaincy | టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మధ్య నడుస్తున్న కెప్టెన్సీ వివాదంపై భారత్ మాజీ క్రికెటర్ దిలీప్ వెంగసర్కార్ బుధవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు
ICC Test Rankings | టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి త్వరలో జరుగబోతున్న సౌతాఫ్రికా సిరీస్ కీలకంగా మారింది. కెప్టెన్సీ విషయంలో ఇటీవల బిసిసిఐ, కోహ్లీ మధ్య వివాదం జరుగుతున్న తరుణంలో ఐసిసి తాజాగా ప్రకటించిన ట
South Africa Vs India | సౌతాఫ్రికాతో టీమిండియా టెస్టు సిరీస్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. కానీ భారత్ టెస్టు జట్టులో చూస్తే ఏడుగురు యువఆటగాళ్లు మొదటిసారి దక్షిణాఫ్రికా గడ్డపై ఆడబోతున్నారు. వీరిలో అయిదు�
శార్దూల్కు చాన్స్ దక్కేనా.. రహానే, విహారిల్లో చోటెవరికో.. ముమ్మరంగా ప్రాక్టీస్ న్యూఢిల్లీ: సఫారీ గడ్డపై ఇప్పటి వరకు టెస్టు సిరీస్ నెగ్గని టీమ్ఇండియా.. ఈసారి ఆ లోటు భర్తీ చేసుకోవాలని చూస్తున్నది. మూడు �
Virat kohli | టెస్ట్, వన్డే సిరీస్ కోసం టీమిండియా సౌతాఫ్రికా చేరుకుంది. ఇందులో మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆ ప్రాక్టీస్
Virat kohli captaincy | కోహ్లీని బిసిసిఐ సెలెక్టర్లు వన్డే జట్టు సారథ్యం నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఈ విషయపై బిసిసిఐ, విరాట్ కోహ్లీల మధ్య గొడవ జరుగుతున్న నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ బో�
South Africa Tour | సౌతాఫ్రికా పర్యటన కోసం భారత జట్టు పయనమైంది. ముంబై నుంచి విమానంలో బయలుదేరిన ఆటగాళ్లు.. తొలుత సేచెలెస్లో ఆగాల్సి వచ్చింది. అక్కడ విమానం ఫ్యూయెల్ నింపుకున్న
మేము చూసుకుంటామన్న బీసీసీఐ చీఫ్ సమస్యను దాదా పరిష్కరించాలన్న గవాస్కర్ వివాదాలకు ఇది సరైన సమయం కాదని కపిల్దేవ్ వ్యాఖ్య భారత క్రికెట్ జట్టులో చెలరేగినఅలజడి కొత్త మలుపులు తిరుగుతున్నది. విరాట్ కోహ�
జొహన్నెస్బర్గ్: భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టింది. మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి గురువారం జొ�