పాములు అత్యంత ప్రమాదకర జంతువులు. చాలా పాములు విషపూరితమైనవి. అందుకే పాములంటే చాలామందికి భయం. పాము కనిపిస్తే చాలు గజగజా వణికిపోతారు. కానీ, ఓ వ్యక్తి భారీ కొండచిలువలతో ఆటాడుతున్నాడు. వాటితో �
మగ నెమలి అయితే అందమైన మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పించంతో ఉంటుంది. ఆడ నెమలి అయితే ఆకుపచ్చ, గోధుమ, బూడిద రంగులలో ఉండే పించం ఉంటుంది. కానీ, ఉత్తర ఇటాలియన్ ద్వీపంలో శ్వేతవర్ణంలో దేవదూతలా ఉన్�
భారతీయ వంటకాలు స్పైసీగా ఉంటాయి. విదేశీయులు తినలేరు. మన వంటకాలను మొదటిసారి తిన్న చాలామంది విదేశీయుల రియాక్షన్స్ను ఇటీవల వీడియోల ద్వారా చూస్తున్నాం. అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా �
ఎలుగుబంట్లు.. అప్పుడప్పుడూ జనావాసాల్లోకి వస్తుంటాయి. వాటిని చూసి జనం బెంబేలెత్తిపోతుంటారు.అయితే, అమెరికాలో ఓ ఎలుగుబంటి గోడదూకి నేరుగా ఇంటికే వచ్చేసింది. ఇంటి డోర్ను తెరిచేందుకు ప్రయత్నించింద�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఉక్రెయిన్ శవాల దిబ్బగా మారిపోయింది. చిన్న పిల్లలతో కలిసి కుటుంబాలకు కుటుంబాలే శరణార్థులుగా వేరే దేశం వెళ్లిపోతున్నాయి. కాగా, రష్యా యుద్ధాన
సృజనాత్మకత, ఆవిష్కరణల నైపుణ్యం భారతీయుల రక్తంలోనే ఉంది. ఇటీవల ఓ వ్యక్తి చెక్కలతో ట్రెడ్మిల్ తయారుచేసి, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ పాలు అమ్�
బాలీవుడ్లో కరీనాకపూర్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు సంబంధించిన ఏ చిన్నవిషయమైనా ఫ్యాన్స్కు ఆసక్తే. స్క్రీన్పై కరీనాకపూర్ నటన, ఆమె ఫ్యామిలీ ఫొటోల�
భువనేశ్వర్: వేసవి కాలం కావడంతో ఎండలు మండుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. దీంతో కొందరు ఎంచక్కా వంటకు ఎండనే ఉపయోగిస్తున్నారు. ఒడిశాకు చెందిన ఒక మహిళ ఏకంగా బయ
ట్విటర్లో ఫన్నీ వీడియోలు నిత్యం చక్కర్లు కొడుతుంటాయి. ఈ వీడియోలు నెటిజన్లకు వినోదాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి ఓ ఫన్నీ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓ అంకుల్ ట్రాఫిక్ పోలీసుతో కలిసి అదిరిపోయే �
పెళ్లి వేడుకలో వీడియో తీయడమంటే ఆషామాషీకాదు. కరెక్ట్ లైటింగ్, యాంగిల్తోపాటు సరైన దృక్పథం ఉండాలి. అందుకే చాలామంది ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు మూలమూలకూ తిరుగుతూ మంచి మంచి ఫొటోలు క్యాప్చర్
ఆమె రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్నది. ఆమె వయస్సు ఇప్పుడు 99 ఏళ్లు. వందేళ్లకు ఇంకొన్ని రోజుల దూరంలోనే ఉన్నది. అయితే, అందరి వృద్దుల మాదిరిగా ఆమె ఇంటికే పరిమితమైపోలేదు. సొంతంగా గ్లైడర్ నడుపుతూ ఆకా
లక్నో: మూర్ఛతో గూడ్స్ రైలు కింద పడి ఒక ప్రభుత్వ రైల్వే పోలీస్ కానిస్టేబుల్ మరణించాడు. ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రా రైల్వే స్టేషన్లో గత శనివారం ఈ ఘటన జరిగింది. ఉత్తర ప్రదేశ్లోని బిజ్నోర్కు చెందిన రీగల్ �