జంతువుల వీడియోలు భలే ఫన్నీగా ఉంటాయి. సోషల్మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే, చెట్టుపై కోతిని చిరుతపులి వేటాడడం మీరెప్పుడైనా చూశారా? అలాంటి భయానక, అరుదైన వీడియో ఒకటి ఆన్లైన్లో చక్కర్లు కొడ�
వాషింగ్టన్: ఒక షాపింగ్ మాల్లోకి కారు దూసుకెళ్లింది. దీంతో అందులో పని చేసే ఇద్దరు ఉద్యోగులు గాయపడ్డారు. అమెరికాలోని టెంపే నగరంలో ఈ ఘటన జరిగింది. తెల్ల రంగులో ఉన్న కారు ఆ షాపింగ్ మాల్ వద్దకు వచ్చింది. డ�
మనుషుల్లాగే జంతువులకూ తమ పిల్లలపై అమితమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను అవి తమ హావభావాలతో వ్యక్తంచేస్తుంటాయి. అప్పుడే పుట్టిన బిడ్డను మొదటిసారి చూసిన తండ్రి జిరాఫీ వీడియో నెట్టింట వైరల్ అవుతోం
పిల్లలకు క్రూర జంతువుల గురించి తెలియదు. ప్రాణహాని ఉంటుందని తెలియక వాటితో ఆడుకోవాలని చూస్తారు. యూఎస్లో ఓ చిన్నారి ఎలుగుబంటి కనిపించగానే దాన్ని వాటేసుకునేందుకు పరుగెత్తింది. ఇది గమనించిన త�
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్లలో పోలీసులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన నిందితుడికి స్థానికులు భారీ స్వాగతం పలికారు. 50 మంది మరణించి, 200 మందికిపైగా గాయపడ�
ఇతరులను ఆటపట్టించేవారికి ఈ వీడియో ఒక గుణపాఠం. తమకంటే చిన్నస్థాయివారిని చిన్నచూపు చూస్తూ టీజింగ్ చేసేవారికి చెంపచెట్టు. తనను ఆటపట్టించిన పిల్ల ఏనుగుకు ఓ పక్షి తగిన గుణపాఠం చెప్పింది. ఈ �
యూనిఫాంలో ఓ దివ్యాంగ విద్యార్థిని ఒంటికాలిపై స్కూల్కు వెళ్లే వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. బీహార్ రాష్ట్రంలోని జాముయ్ జిల్లాకు చెందిన ఆ విద్యార్థిని ప్రతిరోజూ కిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశ�
జైపూర్: ఒక భార్య తన భర్తను క్రికెట్ బ్యాట్తో చితక్కొట్టింది. అతడ్ని భౌతికంగా, మానసికంగా హింసిస్తున్నది. దీంతో భార్య టార్చర్ భరించేలేని భర్త రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. రాజస్థాన్లోని అల్వార్
ఇంటర్నెట్లో చిన్నారులు డ్యాన్స్ చేసే వీడియోలు నెటిజన్లను అలరిస్తుంటాయి. చాలామంది పిల్లల క్యూట్ ఎక్స్ప్రెషన్స్కు ఫిదా అవుతుంటారు. అలాంటి ఒక వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నది. మెట్రో �
ఆకస్మిక వరదల నుంచి తప్పించుకునేందుకు అంతరించిపోయే దశలో ఉన్న ఓ సంగై జింక గ్రామానికి వచ్చింది. వణుకుతూ ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్న జింకను చూసి గ్రామస్తులు చలించిపోయారు. దానికి సపర్
మనదేశంలో చాలామంది రైలు ప్రయాణం చేసి ఉంటారు. రైలు ప్రయాణాలు శాశ్వతమైన జ్ఞాపకాలను మిగులుస్తాయి. అయితే, జపాన్, జర్మనీకి వెళ్తే ఇక్కడ తలకిందులుగా ప్రయాణించే రైళ్లు మనల్ని అబ్బురపరుస్త�
మన ఇండియాలో టూ వీలర్పై వెళ్లేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది. అప్పుడప్పుడూ కొందరు రూల్స్ను బ్రేక్ చేసి ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటారు. కొన్నిసార్లు మాత్రమే నలుగురు వెళ్లడం చూస్తుంటాం.
న్యూఢిల్లీ: ఒక ఏనుగు తొండంతో అమ్మాయి చెంపపై బలంగా కొట్టింది. దీంతో షాకైన ఆమె అదుపు తప్పడంతో చేతిలోని మొబైల్ ఫోన్ కింద పడింది. అయితే ఆ మొబైల్ ఫోన్ను లాక్కునేందుకు ఏనుగు విఫల యత్నం చేసింది. ట్విట్టర్ య�