ఒక పసిపాప తనకంటే మూడు రెట్లు పెద్దగా ఉన్న వ్యక్తిని ఎడాపెడా కొట్టేసింది. ఎత్తి కింద పడేసింది. కరాటే చేస్తూ చెయ్యి విరిచేసింది. ఆ నొప్పి తట్టుకోలేని సదరు వ్యక్తి తన ఓటమిని ఒప్పేసుకున్నాడు. దీనికి సంబంధించ�
ఓ లోకల్ ట్రైన్ స్టేషన్లోకి వస్తుండగా రైల్వే ట్రాక్స్పై తిరుగుతున్న కుక్కను కాపాడి వేగంగా ప్లాట్ఫాం పైకి తీసుకువచ్చిన వ్యక్తి వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వీడియోలు ఏవైనా ఇలా పోస్ట్ చేయగానే లక్షల్లో వ్యూస్, పెద్ద సంఖ్యలో లైక్స్ రాబడుతుంటాయి. ఇక మూగజీవాలకు సంబంధించిన వీడియోలూ క్షణాల్లోనే వైరల్గా మారుతున్నాయి.
చిన్నారులకు మంచి పెంపకాన్ని అందిస్తే వారు ఎంతో పరిణితిని ప్రదర్శిస్తారని ఓ చిన్నారి రుజువు చేశారు. ఓ రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత బిల్లు చెల్లించాలని తన చిన్న కొడుకుని ఓ తండ్రి కోరగా బ�
న్యూఢిల్లీ: ఏనుగుల గుంపుతో సెల్ఫీ తీసుకునేందుకు కొందరు ప్రయత్నించారు. దీని కోసం రోడ్డు మధ్యలో వాహనాలు ఆపారు. ఇద్దరు వ్యక్తులు సెల్ఫీ కోసం ఆ ఏనుగుల గుంపు సమీపానికి వెళ్లారు. దీంతో ఆగ్రహించిన ఏనుగులు వారి �
రాంచీ: ఒక ఎద్దు ఒంటరిగా రైలులో ప్రయాణించింది. దానిని కంపార్ట్మెంట్లోకి ఎక్కించిన కొందరు, చివరి రైల్వే స్టేషన్లో దించమని అందులోని ప్రయాణికులను కోరారు. ఈ వింత సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. సుమార
ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం వైఎస్సార్ సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియోకాల్ మాట్లాడుతున్నట్టుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రెండ్రోజుల క్రితం ఎంపీ మాధవ్.. ఓ మహి
తిరువనంతపురం: ప్రమాదవశాత్తు టెర్రస్ పైనుంచి పడిన తమ్ముడిని అన్న క్యాచ్ పట్టుకున్నాడు. అయితే ఈ క్రమంలో అతడు గాయపడ్డాడు. కేరళలోని మలప్పురంలో జూలై 31న ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్య�
న్యూఢిల్లీ: ఒక వ్యక్తికి తృటిలో ప్రమాదం తప్పింది. అతడు నడిచిన వెంటనే ఫుట్పాత్ కుంగిపోయింది. రెడ్డిట్లో బుధవారం పోస్ట్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక వ్యక్తి రోడ్డు పక్కగా ఉన్న షాపుల�
త్రిస్సూర్ : కేరళ త్రిసూర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలకుడి నదిలో నీటిమట్టం భారీగా పెరగ్గా.. నది మధ్యలో ఓ ఏనుగు చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని గమనించిన కొందరు అధికారులకు సమాచారం అందించ�
ఉత్తరప్రదేశ్లోని మైన్పురీ జిల్లాలో ఉన్న ఇసాన్ నదిలో ఓ పెద్ద రాయి నీటిపై తేలుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ రాయిపై హిందీలో ‘రామ్' అని రాసి ఉన్నది. జూలై 30న చేపల వేటకు వెళ్లిన