చిలుకలు మనుషుల్లాగా మాట్లాడుతుంటాయి. ముద్దు ముద్దుగా పదాలను పలుకుతుంటాయి. అవి అందమైన, మేధోపరమైన పక్షులు. అందుకే వాటిని పెంచుకునేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. యూఎస్లో చాలా మంది ఇళ్లలో నీ
ప్రియురాలికి ప్రపోజ్ చెయ్యడం అనేది ప్రేమికుల జీవితంలో మధురక్షణం. ఈ క్షణాలను కెమెరాలో బంధించుకోవాలని ఎన్నో జంటలు అనుకుంటాయి. కానీ ఒక్కోసారి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం సరిగా ఉండదు. తాజాగా నె
ఏనుగులకు కొలనుల్లో ఈతకొట్టడం అంటే ఎంతో సరదా. వేసవికాలంలో బురద గుంటల్లో ఆటలాడుకుంటాయి. ఒకదానిపై ఒకటి బురద చల్లుకుంటూ ఉంటాయి. తరచూ సరస్సులు లేదా నదుల్లో ఈతకొడుతూ ఉల్లాసంగా గడుపుతాయి. క�
అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో బ్రిడ్జిపై సెలూన్ వెలిసింది. లాస్ ఏంజిల్స్లో అత్యంత రద్దీగా ఉండే బ్రిడ్జి మధ్య ఓ బార్బర్ హెయిర్కట్ చేస్తూ కనిపించాడు. అతడి పక్కనుంచి కార్లు వెళ్తూ కనిపించాయి. ఈ �
బెంగుళూరు: కిస్సింగ్ గేమ్లో పాల్గొన్న 8 మంది విద్యార్థులను మంగుళూరు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ విద్యార్థులు సెయింట్ అలియోసిస్ కాలేజీకి చెందినట్లు గుర్తించారు. వారిని జువెనైల్ కోర్టు ముంద
కేంద్ర ఉక్కు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి, బీజేపీ నాయకుడు ఫగ్గన్సింగ్ కులస్తే రోడ్డుపక్కన మక్కకంకులు బేరమాడుతూ వీడియోకు చిక్కారు. ఆయన కారులో ప్రయాణిస్తుండగా రోడ్డు పక్కన ఓ
చాలామంది విదేశీయులు ఇండియా అంటే ఇష్టపడతారు. ఇక్కడి సంస్కృతి, భాషలను ప్రేమిస్తారు. వాటిని అనుకరిస్తారు. ఇండియన్ వ్యక్తికి భార్య అయిన ఓ దక్షిణా కొరియా యువతి ఇదే కోవలోకి వస్తారు. ఆమెకు భారతీయ
దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ గర్భిణిని దవాఖానలో చేర్చుకునేందుకు సఫ్దర్జంగ్ హాస్పిటల్ సిబ్బంది నిరాకరించారు. దీంతో రాత్రంతా ఆమె దవాఖాన బయటే ఉండిపోయింది. పురిటినొప్పులు రావడంతో
హిందూ పురాణమైన రామాయణంలో శ్రవణ కుమారుడి పాత్ర గుర్తుందా. అంధ దంపతులకు జన్మించిన శ్రవణుడు వారిరువురినీ పోషించిడం కోసం సంపాదించాల్సి వచ్చేది. ఈ ప్రయత్నంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం �
బ్రెసిలియా: బైక్పై వెళ్తున్న ఒక వ్యక్తి అదుపుతప్పి బస్సు కింద పడ్డాడు. అయితే హెల్మెట్ అతడి ప్రాణాలను కాపాడింది. బ్రెజిల్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రియో డ�
సముద్రంలో వ్యర్థాలను విసిరేస్తే కలిగే నష్టాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడొద్దని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. కానీ, బీచ్ను సందర్శించే �
బెంగళూరు: వేగంగా వెళ్తున్న అంబులెన్స్ అదుపు తప్పి టోల్ బూత్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న రోగి, ఇద్దరు సహాయకులు, టోల్ బూత్ సిబ్బంది సహా నలుగురు మరణించారు. అంబులెన్స్ డ్రైవర్ గాయపడ్డాడు. కర�
సైనికులు గడ్డకట్టే చలిలో అత్యంత కఠిన పరిస్థితుల మధ్య పహారా కాస్తుంటారు. వారికి ఫిట్నెస్ అత్యంత ముఖ్యం. అందుకే ప్రతిరోజూ మంచుగడ్డల్లోనే వర్కౌట్స్ చేస్తారు. కాగా, జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ చ�