జీవితంలో తొలిసారి ఎస్కలేటర్ను ఉపయోగించడంలో కొంతమంది ఇబ్బందిపడుతుంటారు. కోల్కతా మెట్రో స్టేషన్లో కొందరు మహిళలు తొలిసారి ఎస్కలేటర్పై వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
ప్రస్తుత మోడ్రన్ యుగంలో ఏం చెయ్యాలన్నా రిమోట్ కంట్రోలింగ్ వచ్చేసింది. కార్లను కూడా రిమోట్తో అన్లాక్ చేసేవారు. కానీ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందింది. దాంతో మొబైల్తోనే కార్ల తాళం తీయడం, దాని ఇంజిన్ స�
బీచ్ టూర్ అనగానే ముందుగా సన్స్క్రీన్ లోషన్, సన్గ్లాసెస్, స్విమ్మింగ్ సూట్లతో ముస్తాబవుతుంటారు. కానీ బీచ్ ఫ్యాషన్కు దేశీ మహిళ సరికొత్త అర్ధం చెప్పింది.
చండీగఢ్: ఒక ఎద్దు తన కొమ్ములతో వృద్ధుడ్ని గాల్లోకి ఎత్తి పడేసింది. హర్యానాలోని ఫరీదాబాద్లో గత బుధవారం ఈ సంఘటన జరిగింది. టీ అమ్ముకునే ఒక వృద్ధుడు రోడ్డు దాటుతున్నాడు. ఇంతలో అటుగా వెళ్తున్న ఎద్దు ఒక్కసార�
లక్నో: ఒక జిల్లా కలెక్టర్ కళ్లజోడును కోతి ఎత్తుకుపోయింది. ఆయన ఎంత మొరపెట్టుకున్నా దానిని తిరిగి ఇవ్వలేదు. చివరకు ఫ్రూటీ ఇవ్వడంతో ఆ కళ్లజోడును పక్కన పడేసింది. ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాలో ఈ సంఘటన జరి�
ఐజ్వాల్: మిజోరం ముఖ్యమంత్రి కుమార్తె ఒక డాక్టర్ను కొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మిజోరం సీఎం జోరంతంగా బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఆయన కూతురు మిలారీ చాంగ్టే, ఐజ్వాల్లోని చర�
కొన్ని ఘటనలు మనకు కొన్నేండ్ల పాటు గుర్తుండిపోతుంటాయి. అలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. పశ్చిమ ఢిల్లీలోని నంగ్లోయి మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి రైల్వే ట్రాక్స్పైనా నడుచుకుం�
ఒక కొండ మేకను పెద్ద డేగ వేటాడింది. దాని దృఢమైన కాళ్ల గోళ్లకు చిక్కిన ఆ మేక తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. కొండ పైనుంచి కిందకు వేగంగా పరుగెత్తి ఆ భారీ పక్షి నుంచి ప్రాణాలతో బయటపడింది. ఈ వీడియో �
ఏనుగులు మంచినీళ్లు తాగాలంటే తొండాన్ని ఉపయోగిస్తాయని మనకు తెలుసు. కానీ ఒక ఏనుగు పిల్లకు అది తెలియాలంటే నేర్చుకోవాల్సిందే కదా. అదిగో అలా తొండంతో నీళ్లు తాగడం నేర్చుకోవడానికి చాలా కష్టపడిందా ఏనుగు పిల్ల. ప
భోపాల్: భారీ వర్షాలకు ఒక మొసలి కాలనీలోకి వచ్చింది. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. మధ్య ప్రదేశ్లోని శివపురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ ప్రాంతంలో శనివారం రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
బెంగళూరు: ఒక తల్లి తన కుమారుడ్ని పెద్ద నాగుపాము బారి నుంచి చాకచక్యంగా కాపాడింది. అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని మాండ్యలో ఈ సంఘటన జరిగింది. ఒక తల్లి తన కు�