“హైదరాబాద్ చెత్తకంపు ప్యారానగర్కు ఎందుకు.. మా పచ్చని అడవులు, పంటలను నాశనం చేసి మాబతుకులతో ఆటలాడుకుంటారా..? అంటూ ప్రజలు ఆందోళనలు, నిరసనలు, నినాదాలతో హోరెత్తించారు. సీపీఎం నాయకులు ఆందోళనకు సంఘీభావం తెలిపా
Sangareddy | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి, ప్యారానగర్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ రెండు గ్రామాల సమీపంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డును(Dumping yard) వ్యతిరేకిస్తూ గ్రామస్తులు సెల్ టవర్
Yadadri Bhuvanagiri | ప్రభుత్వం ప్రవేశపెట్టిన భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల(Welfare schemes) పంపిణీ కార్యక్రమం తీవ్ర నిరసనల మధ్య కొనసా గుతున్నాయి.
రాజోళి మండలంలోని పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలంటూ గ్రామస్తులు చేపట్టిన నిరాహారదీక్ష శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. వీరి దీక్షకు చుట్టుపక్కల ఉన్న 11గ్రామాలకు చెందిన రైతులు మద�
‘మా గ్రామ పంచాయతే మాకు మద్దు.. కార్పొరేషన్లో కలపడం వద్దే వద్దు..’ అంటూ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. ఇటీవల మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్ చేస్తూ �
మా గ్రామాన్ని బల్దియాలో విలీనం చేయొద్దని నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రెనివట్ల గ్రామస్తులు డిమాండ్ చేశారు. ‘పురపాలిక వద్దు.. పంచాయతే ముద్దు’ అంటూ గురువారం రెనివట్ల గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా �
మా గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని డిమాండ్ చేస్తూ సోమవారం మండలంలోని ఘాన్సిమియాగూడ గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు.
దశాబ్దం క్రితం సమైక్య రాష్ట్రంలో పాలకుల పట్టింపులేనితనంతో పల్లెలు నిరాదరణకు గురయ్యాయి. ఉపాధి లేక బతుకుదెరువు కోసం ప్రజలు పట్టణాలకు వలస పోగా, జన సంచారం లేని ఇండ్లు కాస్త పాడుబడ్డ కొంపలుగా మారిపోయాయి.
దేశంలో వీవీఐపీ నియోజకవర్గంగా గుర్తింపు పొందిన యూపీలోని అమేథిలో రోడ్లు సరిగా లేక వివిధ గ్రామాల ప్రజలు అవస్థ పడుతున్నారు. గౌరీగంజ్ తహశిల్ పరిధిలోని కుగ్రామం ‘సర్మెనీ’ ప్రజలు గ్రామం బయట ‘నో రోడ్.. నో ఓట�
భోపాల్: పశువుల చోరీపై కేసు నమోదుకు పోలీసులు నిరాకరించారు. దీంతో గ్రామస్తులు ఎస్పీ కార్యాలయం వద్ద దూడలతో నిరసనకు దిగారు. మధ్యప్రదేశ్లోని అశోక్నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహోలి గ్రామంలో నివసిస్తు�