దశాబ్దం క్రితం సమైక్య రాష్ట్రంలో పాలకుల పట్టింపులేనితనంతో పల్లెలు నిరాదరణకు గురయ్యాయి. ఉపాధి లేక బతుకుదెరువు కోసం ప్రజలు పట్టణాలకు వలస పోగా, జన సంచారం లేని ఇండ్లు కాస్త పాడుబడ్డ కొంపలుగా మారిపోయాయి.
దేశంలో వీవీఐపీ నియోజకవర్గంగా గుర్తింపు పొందిన యూపీలోని అమేథిలో రోడ్లు సరిగా లేక వివిధ గ్రామాల ప్రజలు అవస్థ పడుతున్నారు. గౌరీగంజ్ తహశిల్ పరిధిలోని కుగ్రామం ‘సర్మెనీ’ ప్రజలు గ్రామం బయట ‘నో రోడ్.. నో ఓట�
భోపాల్: పశువుల చోరీపై కేసు నమోదుకు పోలీసులు నిరాకరించారు. దీంతో గ్రామస్తులు ఎస్పీ కార్యాలయం వద్ద దూడలతో నిరసనకు దిగారు. మధ్యప్రదేశ్లోని అశోక్నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహోలి గ్రామంలో నివసిస్తు�