శంషాబాద్ రూరల్ : గ్రామ సమస్యల పరిష్కారం కోసం అవసరమైన నిధులు కేటాయించాలని కోరుతూ గురువారం మండలంలోని రామంజాపూర్ ఎంపీటీసీ సభ్యుడు క్రాంతికుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ప్రభుసాగర్ ఆధ్వర్యంలో పలువుర�
మహేశ్వరం: గ్రామాల అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం డబిల్గూడ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు గ్రామానికి రోడ్డు నిర్మించాలని కోర�
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఇల్లందకుంట, సెప్టెంబర్ 13 : గ్రామాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్ల�
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత సర్పంచ్లదే అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బషీరాబాద్ : సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలను పరిశుభ్�
జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి వికారాబాద్ : గ్రామాల అభివృద్ధిలో రోడ్డు సౌకర్యం కీలక పాత్ర పోషిస్తాదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ మున్సి
గ్రామసీమలు అభివృద్ధి చెందాలని ప్రణాళికలు రూపొందించిన సీఎం కేసీఆర్ కలలు నిజమవుతున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఏ పని మొదలుపెట్టినా, ఇది జరుగుతదంటారా? అని నిరుత్సాహపరిచే ప్రశ్నలు గతంలో మొలు�
పల్లె ప్రగతి | రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పది రోజులపాటు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
కరోనాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలిమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచన హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి పల్లె ఆదర్శగ్రామంగా ఎదగాలని, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు �
2021-22 ఉపాధి పనులకు కేంద్రం ఆమోదం అవసరమైతే మరో రెండుకోట్లు అదనం 4,498 కోట్లు విలువైన పనులు రాష్ట్రం వాటాగా రూ.1,125 కోట్లు హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు 13
మేడ్చల్ మండలంలో రెండు తండాలు, మూడు గ్రామాలు ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఆ పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధిపై స్థానికులు, నాయకులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పంచాయతీగా మారకుంటే మా బ�