ఆదిలాబాద్ రూరల్ : గ్రామాలు అభివృద్ధి చెందినపుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వసిస్తారని అందుకే ప్రభుత్వం పల్లెల అభివృద్ధిపై దృష్టి సారించిందని ఎమ్మెల్యే జోగురామన్న అన్న�
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు లక్షెట్టిపేట రూరల్ : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. గురువారం
Minister Errabelli Dayakar Rao | గ్రామాల అభివృద్దే దేశాభివృద్ది అని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచి నీటి సరఫరా, శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఎమ్మెల్యే అజ్మీరారేఖానాయక్ ఖానాపూర్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరారేఖానాయక్ అన్నారు. గురువారం మండ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి రెబ్బెన : ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి అన్నారు. రెబ్బెన గ్రా�
శంషాబాద్ రూరల్ : గ్రామ సమస్యల పరిష్కారం కోసం అవసరమైన నిధులు కేటాయించాలని కోరుతూ గురువారం మండలంలోని రామంజాపూర్ ఎంపీటీసీ సభ్యుడు క్రాంతికుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ప్రభుసాగర్ ఆధ్వర్యంలో పలువుర�
మహేశ్వరం: గ్రామాల అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం డబిల్గూడ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు గ్రామానికి రోడ్డు నిర్మించాలని కోర�
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఇల్లందకుంట, సెప్టెంబర్ 13 : గ్రామాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్ల�
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత సర్పంచ్లదే అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బషీరాబాద్ : సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలను పరిశుభ్�
జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి వికారాబాద్ : గ్రామాల అభివృద్ధిలో రోడ్డు సౌకర్యం కీలక పాత్ర పోషిస్తాదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ మున్సి
గ్రామసీమలు అభివృద్ధి చెందాలని ప్రణాళికలు రూపొందించిన సీఎం కేసీఆర్ కలలు నిజమవుతున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఏ పని మొదలుపెట్టినా, ఇది జరుగుతదంటారా? అని నిరుత్సాహపరిచే ప్రశ్నలు గతంలో మొలు�
పల్లె ప్రగతి | రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పది రోజులపాటు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.