షాద్నగర్ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులను 100శాతం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇందులో భాగంగానే ప్రతి పల్లెలో లక్షల నిధులను వెచ్చించి సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవ�
కేశంపేట : గ్రామాల్లో నెలకొన్న ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులందరం సమన్వయంతో పని చేద్దామని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని కాకునూరు, దేవునిగుడితండా, �
మోటకొండూర్ : టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలకు మహర్దశ కలిగిందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నార�
చేవెళ్ల రూరల్ : గ్రామాలకు అధిక నిధులు మంజూరు చేసి అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నామని ఎంపీ రంజిత్రెడ్డి పేర్కొన్నారు. గొల్లగూడ, ఎంకేపల్లి, ఈర్లపల్లి గ్రామాలకు సీసీరోడ్ల నిర్మాణానికి ఎన్ఆర్ఈజీఎస్ ప
గ్రామాల్లో సైడ్డ్రేన్లు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మండల పర్యటనలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బషీరాబాద్ : సొంత మండలమైన బషీరాబాద్కు అధిక ప్రాధాన్యం ఇస్తామని, మండలంలోని బీటీ రోడ్ల మరమ్మతులకు
మొయినాబాద్ : గ్రామాభివృద్ధికి తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని, గ్రామాభివృద్ధికి నిధులు కూడా కేటాయిస్తానని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అన్నారు. మండల పరిధిలోని తోలుకట్టా గ్రామంలోని మాజీ ప్రధాని స్వర్గీ
గ్రామాల్లో పరుగులు పెడుతున్న ప్రగతి అభివృద్ధిలో పట్టణాలకు తీసిపోని వైనం పల్లె ప్రగతితో మారిన పల్లెల రూపురేఖలు ఇన్నాళ్లూ గతుకులమయంగా ఉన్న రోడ్లన్నీ.. రయ్ రయ్ మనేలా మారిపోయాయి. రోడ్డు పక్కనే ఉన్న ముళ్ల�
Minister Harish Rao | తెలంగాణ రాష్ట్రం సాధించి సీఎం కేసీఆర్ అయ్యాకనే గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
కడ్తాల్ : అందరూ కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని కర్కల్పహాడ్ గ్రామంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు వెంకోబా తల్లి మల్లేపల్లి సుశీల జ�
మార్చి నెలాఖరుకల్లా పనులు పూర్తి చేయాలి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఆదేశం హైదరాబాద్, జనవరి 11 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్యంపై మరింత శ్రద్ధ వహించాలని రాష్ట్ర పంచ�
ధారూరు : ధారూరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజాపూర్ గ్రామ సర్పంచ్ లక్ష్మ