గ్రామ పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. పారిశుధ్యం, అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. సిద్దిపేట(499), మెదక్(469), సంగారెడ్డి(647) జిల్లాల్లో మొత్తం 1615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
జ్యోతిష్మతి విద్యాసంస్థల అధినేతగా జువ్వాడి సాగర్రావు ఉమ్మడి జిల్లాతో పాటు తెలంగాణలోనే సుపరిచితులు. చందుర్తి మం డలం మూడపల్లికి చెందిన ఆయనకు బా ల్యం నుంచే పుట్టిన ఊరంటే ప్రత్యేక అభిమా నం.
గ్రామ పంచాయతీల్లో వివిధ రకాల పన్నుల వసూళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 46 రోజులు గడువు మాత్రమే ఉండడంతో వందశాతం లక్ష్యం సాధించేందుకు సిబ్బంది కృషిచేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి గ్రామ కా�
గడిచిన ఐదేళ్లలో గ్రామ పంచాయతీలు అన్నింటా ఆదర్శంగా మారాయి. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన పాలనాపరమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కుగ్రామాలుగా ఉన్న అనేక గ్రామాలు.. పల్లెప్రగతి వంటి కార్యక్ర
కేసీఆర్ పాలనలోనే గ్రామాలాభివృద్ధి జరిగిందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. మండలంలోని మునగాల లో ఉపాధిహామీ పథకం కింద రూ.20 లక్షలతో ని ర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి, రూ.5 లక్షలతో నిర్మిస్తున్న షా
నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్నీ అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నంబర్వన్గా తీర్చిదిద్దుతానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. సదాశివనగర్ మండలంలోని మర్కల్ గ్రామంలో ఆదివారం పలు అభివృ�
ఒకప్పుడు ఆ గ్రామంలో కరువు విళయతాండవం చేసేది. పనులు లేక గ్రామంలోని ఎన్నో కుటుంబాలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. వ్యవసాయ, కూలీ పనులు లేకపోవడంతో అధిక శాతం మంది గ్రామస్తులు తమ ఇడ్లకు తాళాలు వేసి ఇ�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తుండడంతో గ్రామాలు ప్రగతిపథంలో పయనిస్తున్నాయి. మండలంలో గతంలో 14 గ్రామ పంచాయతీలు ఉ
సీఎం కేసీఆర్ మాట ఇచ్చారంటే మడమ తిప్పని విధంగా నెరవేర్చి తీరుతారు. వాసాలమర్రితో ఇది మరోసారి నిరూపితమైంది. వాసాలమర్రిపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక శ్రద్ధ ఉంది. అందులో భాగంగానే ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పల్లె ప్రగతితో మోమిన్కలాన్ గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతుంది. సర్పంచ్ గడ్డమీది శ్రీనివాస్రెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తు
Osama Manzar | 95 ఏళ్ల ఆ బామ్మకు ఆకలితో కనిపించిన వాళ్ల ముందు చెయ్యిజాచాల్సిన పరిస్థితి. ఇది చూసిన ఒక మహిళ.. ఆ బామ్మతో మాట్లాడింది. ఆ వృద్ధురాలు వణుకుతున్న కంఠంతో కన్నీళ్లు పెట్టుకుంటూ తన గోడు వెళ్లబోసుకుంది.
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణలో సాధ్యమైంది. సీఎం కేసీఆర్ వాటిని నిజం చేసి చూపించారు. గ్రామాల ప్రగతే దేశాభివృద్ధికి నిదర్శమని అన్ని వసతులు కల్పించి బంగారు తెలంగాణకు బాటలు వేశారు. ఓ వైపు అభివృ
న్యాల్కల్ : టీఆర్ఎస్ పాలన లోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్యరావు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కాకిజనవాడ, హుస్సేన్ నగర్ గ్రామాల్లో ఎన్ఆర్ఈజీ