పెద్దేముల్ : మండలానికి రూ. 3. 50కోట్ల రూపాయల జెడ్పీ నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో రూ. 10లక్షల జెడ్పీ నిధులతో నిర్మించిన
చిట్యాల : గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పురుషోత్తం అన్నారు. గురువారం మండలంలోని గుంటూర్పల్లి గ్రామంలో చేపడుతున్న బృహత్పల్లె ప్రకృత
కొడంగల్ : మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ నాగరాజును ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ ప�
ఎంపీ ప్రభాకర్రెడ్డి | గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడంలో సర్పంచుల పాత్ర ఎంతో కీలకమైందని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
స్టేషన్ ఘన్పూర్ : నియోజకవర్గ కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎమ్మెల్యే రాజయ్య భూమి పూజ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గతంలో ఉన్న షాపింగ్ కాం�
ఆదిలాబాద్ రూరల్ : గ్రామాలు అభివృద్ధి చెందినపుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వసిస్తారని అందుకే ప్రభుత్వం పల్లెల అభివృద్ధిపై దృష్టి సారించిందని ఎమ్మెల్యే జోగురామన్న అన్న�
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు లక్షెట్టిపేట రూరల్ : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. గురువారం
Minister Errabelli Dayakar Rao | గ్రామాల అభివృద్దే దేశాభివృద్ది అని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచి నీటి సరఫరా, శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఎమ్మెల్యే అజ్మీరారేఖానాయక్ ఖానాపూర్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరారేఖానాయక్ అన్నారు. గురువారం మండ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి రెబ్బెన : ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి అన్నారు. రెబ్బెన గ్రా�
శంషాబాద్ రూరల్ : గ్రామ సమస్యల పరిష్కారం కోసం అవసరమైన నిధులు కేటాయించాలని కోరుతూ గురువారం మండలంలోని రామంజాపూర్ ఎంపీటీసీ సభ్యుడు క్రాంతికుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ప్రభుసాగర్ ఆధ్వర్యంలో పలువుర�
మహేశ్వరం: గ్రామాల అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం డబిల్గూడ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు గ్రామానికి రోడ్డు నిర్మించాలని కోర�
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఇల్లందకుంట, సెప్టెంబర్ 13 : గ్రామాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్ల�
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత సర్పంచ్లదే అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బషీరాబాద్ : సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలను పరిశుభ్�