కరోనాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలిమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచన హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి పల్లె ఆదర్శగ్రామంగా ఎదగాలని, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు �
2021-22 ఉపాధి పనులకు కేంద్రం ఆమోదం అవసరమైతే మరో రెండుకోట్లు అదనం 4,498 కోట్లు విలువైన పనులు రాష్ట్రం వాటాగా రూ.1,125 కోట్లు హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు 13
మేడ్చల్ మండలంలో రెండు తండాలు, మూడు గ్రామాలు ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఆ పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధిపై స్థానికులు, నాయకులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పంచాయతీగా మారకుంటే మా బ�