Birth Certificate Scam | ఆ గ్రామ జనాభా కేవలం 1,500. అయితే మూడు నెలల్లో 27,000కు పైగా జననాలు అక్కడ నమోదయ్యాయి. ఈ విషయం తెలుసుకుని అధికారులు షాక్ అయ్యారు.
అతిపెద్ద జనన ధృవీకరణ పత్రాల స్కామ్ జరిగినట్లు గుర్తించారు. దీనిపై దర్యాప�
rabies infected cow dies | ఒక వ్యక్తికి చెందిన ఆవు రేబిస్ సోకి మరణించింది. అయితే ఆ ఆవు పాలతో తయారు చేసిన పంచామృతాన్ని పలువురు సేవించారు. ఆ ఆవు పాలను కూడా పలువురు వినియోగించారు. ఆందోళన చెందిన వారంతా టీకా కోసం ఆసుపత్రి వద్ద
Google Maps Team | సర్వే కోసం గూగుల్ మ్యాప్స్ బృందం ఒక గ్రామానికి వెళ్లింది. అక్కడ వారు ఫొటోలు తీయడాన్ని గ్రామస్తులు అనుమానించారు. ఆ బృందాన్ని దొంగలుగా భావించి దాడి చేశారు. చివరకు పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణి
గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎల్పీవో వాసవి అన్నారు. మండలంలోని భీంరెడ్డి గూడెం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ రికా
గత కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాలకుర్తి మండలంలోని ఈసాలతక్కల్లపల్లి గ్రామానికి చెందిన గునిగంటి లింగయ్య పూరిల్లు తడిసి కూలిపోయింది.
గన్నేరువరం మండల కేంద్రంలోని గన్నేరువరం ఊర చెరువు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా చెరువు నిండుకుండలా మారి వరద ప్రవాహం ఎక్కువ అవడంతో అలుగు పారుతుంది.
గన్నేరువరం మండలంలోని పారువెల్ల గ్రామ పెద్ద చెరువు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువు నిండు కుండలా మారింది. చెరువుకు వరద తాకిడి ఎక్కవవడంతో భారీ స్థాయిలో అలుగు పారుతోంది.
మెట్పల్లి పట్టణంలో గ్రామ దేవతలకు భక్తులు, మహిళలు బుధవారం ఆషాఢ బోనాలను సమర్పించారు. ఆషాఢ మాసం ఆఖరి రోజు కావడంతో భక్తులు మహాలక్ష్మి అమ్మవారితో పాటు ఆయా వార్డులోని పోచమ్మలకు మహిళలు భక్తిశ్రద్ధలతో నైవేధ్�
గత 15 రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో పంటలు వేసుకున్న రైతులు ఎండు ముఖం పడుతుండడంతో రైతుల్లో గుబులు మొదలైంది. సోయా పత్తి మొలకలు ఎండల తీవ్రతకు తట్టుకోలేకపోతున్నాయి. దీంతో చేసేదేమీ లేక రైతులు ఆకాశం వైపు చూస్
మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సోమవారం ఉదయం పలు గ్రామాల్లో కలియతిరిగారు. తిమ్మాపూర్ మండలంలోని వచ్చనూరు గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. �
వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి, కిషన్రావుపేటలో నూతనంగా నిర్మాణం చేసిన పల్లె దావఖానలను జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిగిలిపోయిన పనులను త్వరగా
మండలంలోని ఆర్పల్లి గ్రామానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులు మంజూరు చేయడం పట్ల మాజీ వైస్ఎంపీపీ, గ్రామ నాయకులు సోమవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజ