రూ.1.40 కోట్లతో ఏడు భవనాలు పూర్తి తాండూరు రూరల్, ఆగస్టు 12: రైతు సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించింది. తాండూరు మండ లంలో రూ.1.40 కోట్లతో ఏడు రైతు వేదికలను నిర్మించింది. వ్యవసాయ రంగంలో వస్తున్న మా�
వికారాబాద్ ఎస్పీ నారాయణ తాండూరు రూరల్, ఆగస్టు 12 : పర్యావరణ పరిరక్షణ కోసం విరివిగా మొక్కలు నాటి, సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. గురువారం తాండూరు మండలం, మల్కా
చెరువుముందలి తండాలో భలే ప్రగతి పల్లె ప్రగతితో మౌలిక వసతుల కల్పన రూ.35 లక్షలతో పలు అభివృద్ధి పనులు అందంగా పల్లె ప్రకృతి వనం తండాలకు మట్టి రోడ్లు, కల్లాల నిర్మాణం కులకచర్ల, ఆగస్టు 12: అది ఒక చిన్న గ్రామం. పెద్ద ప
తాండూరు : తాండూరు పట్టణం నడి బొడ్డున ఉన్న నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలోని అతిథిగృహ భవనం ఇరవై ఏండ్లుగా శిథిలావస్థలో ఉన్నది. 1910 నైజాం నవాబుల కాలంలో ఈ అతిథి గృహాన్ని నిర్మించడంతో వందేళ్లు దాటిపోయింది. పదేండ్ల క�
దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండలంలోని మాటూర్ గ్రామంలో కలెక్టర్ పౌసమిబాస్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామంలోని వైకుంఠధామం, పల్లెప్రకతి వనంతో పాటు డంపింగ్ యార్డ్, నర్సరీలను పరిశీలించారు. అనంతరం కలెక�
శ్రావణ మాసం పూజలకు సర్వం సిద్ధం తాండూరు, ఆగస్టు 11: వికారాబాద్ జిల్లాలోనే తాండూరు నియోజకవర్గం చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఆలయాలకు కేం ద్రంగా భాసిల్లుతోంది. తెలంగాణ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలతో పాటు పొరుగు�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు సీఎం నిర్ణయాన్ని స్వాగతించిన యాదవ సంఘాలు కొత్తూరు రూరల్, ఆగస్టు 11 : సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీని�
పరిగి: అభివృద్ది నిరంతర ప్రక్రియ అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. పల్లెలు, పట్టణాలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ప్రతినెల నిధులు విడుదల చేస్తుందన్నారు. ఎంపీపీ కె.అరవిందరావు అధ్యక్ష�
యాచారం : మండలంలోని తమ్మలోనిగూడలో బుధవారం బీరప్ప, బుగ్గ పోచమ్మ, మహంకాళి దేవతల విగ్రహా ప్రతిష్ట కార్యక్రమం గొల్ల, కురుమ సంఘం ఆధ్వర్యంలో కన్నుల పండువగా జరిగింది. దేవతా విగ్రహా ప్రతిష్ఠలతో పాటు ధ్వజ స్తంభాన్�
పరిగి, ఆగస్టు :సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సర్కారు పేదలకు అండగా నిలుస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. పరిగిలోని తమ నివాసంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 14 మందికి సీఎం రిలీ�
కులకచర్ల, ఆగస్టు : ప్రతి ఇంటికీ స్వచ్చంధంగా పన్నులు చెల్లించాలని కులకచర్ల గ్రామ సర్పంచ్ సౌమ్యారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి అన్నారు. కులకచర్ల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో పన�
దౌల్తాబాద్, ఆగస్టు :బాలలహక్కుల పరిరక్షణకు గ్రామ పంచాయతీల పాత్ర ఉండాలని సిడబ్ల్యూసి కమిటి చైర్మన్ వెంకటేష్ అన్నారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని మండలపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ విజయ్కుమార్, జెడ్పీటీసీ క
వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు వరినాటు యంత్రం పని విధానం పరిశీలన ధారూరు, ఆగస్టు 10: రైతులు పంటల సాగులో ఆధునిక పద్ధతులను పాటించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని పొందాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ �
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రజాభిప్రాయ సేకరణ పర్యావరణ హితమేనన్న రైతాంగం ఎన్నో ఏండ్ల కల నెరవేరుతున్నందుకు సంతోషం అన్ని వర్గాల ప్రజలకూ లాభదాయకమని సూచన సానుకూలంగా అన్ని రాజకీయ పార్టీల ప్రతిని�
అంటువ్యాధులు, ఊపిరితిత్తులసమస్యలకు చెక్ న్యూమోనియా, మెనింజైటిస్ వంటి వ్యాధులు వ్యాపించకుండా కట్టడి పుట్టిన ఆరు వారాలకు మొదటి డోస్, 14 వారాలకు రెండోది, తొమ్మిది నెలలకు మూడో డోస్ (బూస్టర్ డోస్) వికారా