దోమ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మహేశ్రెడ్డి దోమ, ఆగస్టు 9 : అర్హులైన నిరుపేదలందరికి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామని పరిగి ఎమ్మెల్య
ఎత్తిపోతల పథకంతో సస్యశ్యామలం కానున్న వికారాబాద్ జిల్లా 3,41,952 ఎకరాలకు అందనున్న సాగునీరు కాల్వల నిర్మాణానికి చేపట్టనున్న భూ సేకరణ జిల్లాలో ప్రధాన కాల్వకు 1878 హెక్టార్లు, బ్రాంచ్లు, డిస్ట్రిబ్యూటరీల కోసం 210
రంగారెడ్డిజిల్లాలో ఈ ఏడాది కల్యాణలక్ష్మి ద్వారా 2,465మందికి, షాదీముబారక్ ద్వారా 406 మందికి సాయం ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక భరోసా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరం అందుతున్న సాయం రూ.లక్షా 116 రంగార�
నేటి నుంచి ప్రత్యేక మాస పూజలు.. ఉపవాసాలు నాగుల పంచమి, మంగళగౌరీవ్రతం వరలక్ష్మీవ్రతం, రక్షాబంధన్, కృష్ణాష్టమి ముస్తాబైన దేవాలయాలు షాబాద్/బొంరాస్పేట, ఆగస్టు 8: పూజల మాసమైన శ్రావణం మాసం నేటి నుంచి ప్రారంభం �
‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామ రూపురేఖలు నిత్యం పక్కాగా పారిశుధ్య నిర్వహణ ఊరంతా పరిశుభ్రత, పచ్చదనం ప్రతి వీధిలో సీసీ రోడ్డు, మురుగు కాల్వలు, దీపాలు ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం అందుబాటులోకి వైకుంఠధామం, డ�
అవసరమైన మేరకు ఎరువుల పంపిణీ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు వికారాబాద్ జిల్లాలో 5,88,475 ఎకరాల్లో సాగు అంచనా అధికంగా సాగవుతున్న పత్తి, మొక్కజొన్న, కందులు, వరి, పెసర, మినుము పంటలు వానకాలం సాగుకు 74,683 మెట్రిక్ టన్�
250 యూనిట్ల ఉచిత కరెంటుకు విశేష స్పందన జిల్లావ్యాప్తంగా రజకులు, నాయీబ్రాహ్మణుల నుంచి 2 వేల వరకు అందిన దరఖాస్తులు ఇబ్రహీంపట్నం, ఆగస్టు 7 : కులవృత్తులను నమ్ముకుని జీవిస్తున్న వారందరికి రాష్ట్ర ప్రభుత్వం కొండ�
పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన అనంతగిరి కొండలు దట్టమైన అడవి, ఎత్తైన కొండలతో అందం.. ప్రకృతిని పరవశింపజేసే జలపాతాలు, ఘాట్రోడ్లు అడవి చెంతనే అనంతపద్మనాభస్వామి ఆలయం ముచ్చటగొలిపే ప్రాచీన కట్టడాలు, గుహల�
తాండూరు రూరల్, ఆగస్టు : ప్రమాదవశాత్తు ఓ మహిళ నీటి గుంతలో పడి మృతి చెందిన సంఘటన కరణ్కోట పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై ఏడుకొండలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు మండలం, సిరిగిరిపే�
పరిగి, ఆగస్టు : ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పరిగిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విష్ణు, లలిత, గోవింద నామ
పరిగి, ఆగస్టు : అటవీ ప్రాంత అభివృద్దికి తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పౌసుమిబసు సూచించారు. శనివారం సాయంత్రం పరిగి మండలం ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఇటీవల నాటిన మ
మైక్రో ఆర్టిస్ట్గా రాణిస్తున్న కులకచర్ల యువకుడు భిన్న కళలకు కేరాఫ్ రామ్ చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ, షార్ట్ఫిలిం చిత్రీకరణలో ప్రతిభ చాటుతున్న రాఘవేందర్గౌడ్ కాదేది కళకు అనర్హం అన్న చందంగా సాధన చేస్తే స