కొడంగల్: మున్సిపల్ కార్మికులకు యూనిఫాంతో పాటు శానిటేషన్ వస్తువులను అందించారు మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేంగా యూనిఫాంతో పాటు �
కొడంగల్ : ఆడ పిల్లలున్నపేద కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ అండగా నిలుస్తున్నాయని ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ తెలిపారు. శనివారం పట్టణంలోని 2వ వార్డులో లబ్ధిదారుడి ఇంటి
కొడంగల్: రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొంటుందని, సమీకృత రహదారి ప్రమాద సమాచార వ్యవస్థను అమలులోకి తీసుకొచ్చినట్లు సీఐ అప్పయ్య తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్�
బొంరాస్పేట: చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతైన సంఘటన బొంరాస్పేట మండలంలో చోటు చేసుకుంది. బుర్రితండాకు చెందిన మాణిక్య నాయక్ కొడుకు పోమ్యానాయక్(26) గురువారం రాత్రి 9 గంటలకు చేపల వేట కోసం ఇంటి నుంచి వెళ్లాడు.
డీఎంఎఫ్టీ నిధులతో గ్రామాలు అభివృద్ధి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బషీరాబాద్, ఆగస్టు 13 : సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతను ఇస్తూ ముందుకెళుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే ప
ఆరోగ్యం, పౌష్టికాహారంపై మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ గర్భిణులు, బాలింతలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ ఆరోగ్యం, పౌష్టికాహారంపై మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ నేరుగా ఇండ్ల వద్దకెళ్లి ఆరోగ్య సంరక్షణప�
రూ.1.40 కోట్లతో ఏడు భవనాలు పూర్తి తాండూరు రూరల్, ఆగస్టు 12: రైతు సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించింది. తాండూరు మండ లంలో రూ.1.40 కోట్లతో ఏడు రైతు వేదికలను నిర్మించింది. వ్యవసాయ రంగంలో వస్తున్న మా�
వికారాబాద్ ఎస్పీ నారాయణ తాండూరు రూరల్, ఆగస్టు 12 : పర్యావరణ పరిరక్షణ కోసం విరివిగా మొక్కలు నాటి, సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. గురువారం తాండూరు మండలం, మల్కా
చెరువుముందలి తండాలో భలే ప్రగతి పల్లె ప్రగతితో మౌలిక వసతుల కల్పన రూ.35 లక్షలతో పలు అభివృద్ధి పనులు అందంగా పల్లె ప్రకృతి వనం తండాలకు మట్టి రోడ్లు, కల్లాల నిర్మాణం కులకచర్ల, ఆగస్టు 12: అది ఒక చిన్న గ్రామం. పెద్ద ప
తాండూరు : తాండూరు పట్టణం నడి బొడ్డున ఉన్న నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలోని అతిథిగృహ భవనం ఇరవై ఏండ్లుగా శిథిలావస్థలో ఉన్నది. 1910 నైజాం నవాబుల కాలంలో ఈ అతిథి గృహాన్ని నిర్మించడంతో వందేళ్లు దాటిపోయింది. పదేండ్ల క�
దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండలంలోని మాటూర్ గ్రామంలో కలెక్టర్ పౌసమిబాస్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామంలోని వైకుంఠధామం, పల్లెప్రకతి వనంతో పాటు డంపింగ్ యార్డ్, నర్సరీలను పరిశీలించారు. అనంతరం కలెక�
శ్రావణ మాసం పూజలకు సర్వం సిద్ధం తాండూరు, ఆగస్టు 11: వికారాబాద్ జిల్లాలోనే తాండూరు నియోజకవర్గం చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఆలయాలకు కేం ద్రంగా భాసిల్లుతోంది. తెలంగాణ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలతో పాటు పొరుగు�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు సీఎం నిర్ణయాన్ని స్వాగతించిన యాదవ సంఘాలు కొత్తూరు రూరల్, ఆగస్టు 11 : సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీని�
పరిగి: అభివృద్ది నిరంతర ప్రక్రియ అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. పల్లెలు, పట్టణాలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ప్రతినెల నిధులు విడుదల చేస్తుందన్నారు. ఎంపీపీ కె.అరవిందరావు అధ్యక్ష�