బంట్వారం, ఆగస్టు:”దళిత బంధు” పథకం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో గురువారం మండల పరిధిలోని రొంపల్లి గ్రామంలో ఆమె ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఉమాదేవి చందూసింగ్ మాట్ల�
బంట్వారం, ఆగస్టు : పట్టాదురుకు తెలియకుండా, మోసపూరితంగా చేసిన భూమి పట్టాను రద్దు చేయాలని, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని నాగ్వారం గ్రామానికి చెందిన బండి సాయప్ప గురువారం స్థానిక తహాసీల్దా�
పూడూరు, ఆగస్టు :రైతులు శాస్త్రీయ పద్దతులను అనుసరించి వ్యవసాయం చేస్తే పంటల దిగుబడి పేరుగుతుందని ఎడిఎ గోపాల్, వాలంతరీ డైరెక్టర్ కృష్ణరావు, నీటి పారుదల నిపుణులు రమణరెడ్డిలు పేర్కొన్నారు. గురువారం పూడూరు మం
పరిగి, ఆగస్టు :పరిగి మండలంలోని మిట్టకోడూర్ గ్రామ ఉపసర్పంచ్గా గుడాల మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పంచాయతీ అధికారి దయానంద్ ఎన్నికల అధికారిగా వ్యవహరించి గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స�
బొంరాస్పేట, ఆగస్టు: గ్రామ పంచాయతీలకు కేసీఆర్ సర్కారు ప్రతినెలా అందిస్తున్ననిధులతో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని వైస్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చౌదర్పల్లి గ్రామం�
కులకచర్ల, ఆగస్టు : అది కొత్తగా ఏర్పడిన నూతన గ్రామ పంచాయతీ. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా వివిధ అభివృద్ధి పనులలో ముందుకెళుతున్న గ్రామ పంచాయతీ. తక్కువ కాలంలో ఎక్కవ అభివృద్ధి చెందిన గ్రామ పంచాయతీ. అదే కులకచ�
వికారాబాద్, ఆగస్టు 4 : వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కావాలని ఐటీ , మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను బుధవారం ప్రగతి భవన్లో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్యాదపూర్వక
మహిళా పొదుపు సంఘాల్లో మరింత పారదర్శకత యాప్లో సమగ్ర సమాచారం నిక్షిప్తం జిల్లాలో 15,128 సంఘాల్లో లక్షా 50వేల మంది సభ్యులు 14,686 ఎస్హెచ్జీల్లోని లక్షా 47వేల మంది మహిళలకు సంబంధించిన వివరాల నమోదు మరో 10 రోజుల్లో పూర
పల్లె ప్రగతిలో రూ.32 లక్షలతో అభివృద్ధి పనులు హరితహారంతో పెరిగిన పచ్చదనం పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, సీసీ రోడ్లు, కంపోస్టు షెడ్డు, మురుగు కాల్వల నిర్మాణం బొంరాస్పేట, ఆగస్టు4: అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న ఆ
న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ: జిల్లాలో బోనాల పండుగను బుధవారం ప్రజలు ఘ నంగా జరుపుకున్నారు. వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడ, చిట్టంపల్లి, అనంతగిరిపల్లి తదితర కాలనీలతో పాటు ఆయా గ్రామాల్లో కూడా ప్రజ�
ఎన్నేపల్లి శివారులో సర్వే నం.243లో స్థలం కేటాయింపురూ.6కోట్లతో నిర్మాణానికి ప్రతిపాదనలుఈ నెలలో శంకుస్థాపనకు ఏర్పాట్లు వికారాబాద్, ఆగస్టు 3, (నమస్తే తెలంగాణ) : త్వరలోనే జడ్పీ భవన నిర్మాణానికి ముహూర్తం ఖరారు �
శంకర్పల్లి, ఆగస్టు 3 : సర్పంచులు అంతర్గత రోడ్ల వెంబడి నాటిన మొక్కలను సంరక్షించాలని ఎంపీడీవో సత్తయ్య సూచించారు. మంగళవారం మండలంలోని జనవాడ, పర్వేద గ్రామాల్లో అంతర్గత రోడ్ల వెంబడి నాటిన మొక్కలను పరిశీలించా�
తక్షణ అమలుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయంజిల్లాలో 57-64 ఏండ్ల మధ్య ఉన్న అర్హులు 13,371కొత్తవారికి వచ్చే నెల నుంచి అందనున్న పింఛన్కుటుంబంలో ఒకరికే ఇవ్వాలని ఆదేశం2019 నవంబర్లో వివరాలు సేకరించిన గ్రామీణాభివృద్ధి �