నందనవనంలా పోలీస్ ఠాణాఒకవైపు పచ్చదనం మరోవైపు చల్లదనంహరితహారం మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణంవృథా నీటిని నిల్వ చేసి మొక్కల పెంపకంవృక్షాలుగా మలిచిన పోలీస్ సిబ్బందిమోమిన్పేట, ఆగస్టు 1 : మోమిన్పేట పోలీస�
పుంజుకుంటున్న ఆర్టీసీ ఆదాయం29 రోజుల్లో రూ.5.16కోట్లుఊపిరి పీల్చుకుంటున్న అధికారులుఅన్నిరూట్లలో నడుస్తున్న బస్సులువికారాబాద్, జూలై 30, (నమస్తే తెలంగాణ): కరోనా తగ్గుముఖం పట్టడం.. జనజీవనం సాధారణ స్థితికి వస్త�
వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్స్వచ్ఛందంగా పార్టీలో చేరికలుధారూరు, జూలై 31: ప్రభుత్వ పాలన మెచ్చి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతున్నాయని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం ధారూరు మం�
రూ.7 లక్షలతో ఆటవస్తువులు, మొక్కలకు డ్రిప్ ఏర్పాటు నేడు పార్కును ప్రారంభించనున్న ఎమ్మెల్యే ఆనంద్ వికారాబాద్, జూలై 30: చాలా మంది చిన్నారులు సెల్ఫోన్లకు అలవాటు పడుతున్నారు. కరోనా కారణంగా పాఠశాలలు మూసి ఉం�
వైకుంఠధామం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి వికారాబాద్ అదనపు కలెక్టర్ చంద్రయ్య మర్పల్లి, జూలై 30: ప్రతిఒక్కరూ పచ్చదనం, పరిశుభ్రతపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని క�
కొనసాగుతున్న భవిత సర్వే నేటితో పూర్తి ప్రత్యేక అవసరాలు గల1857 మంది గుర్తింపు 399 మందికి ైస్టెఫండ్, ఎస్కార్ట్ చార్జీలు అందజేత గతేడాది రూ.9.45 లక్షలు వీరి ఖాతాల్లో జమ త్వరలో ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశం �
అనంతగిరి అడవి చుట్టూ కందకాలు, ఫెన్సింగ్ ఏర్పాటుజిల్లాలో అడవి విస్తీర్ణం 1.8లక్షలు ఎకరాలుఅటవీ విస్తరణపై దృష్టి సారించిన అధికారులురూ.186 కోట్లతో ప్రణాళికలుఔషధ మొక్కల పెంపకానికి ప్రాధాన్యంవికారాబాద్, జూల
రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్వికారాబాద్, జూలై 28 : ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ �
వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసుటీబీ టెస్టులు పెంచాలని వైద్యాధికారులకు ఆదేశాలువికారాబాద్, జూలై 28, (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వికారాబాద్ కల
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యమొయినాబాద్, జూలై28: పేదల కడుపు నింపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్లో ఏర
నిజాంసాగర్/సదాశివనగర్, జూలై27: పలు గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు. నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, ఆరెపల్లి, అచ్చంపేట, వెల్గనూర్ గ్రామాల్లో సాగుచేస్తున్న �