సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ డ్రాఫ్టు నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చొరవతో నెరవేరుతున్న కల బొంరాస్పేట, జూలై 22:కొడంగల్ నియోజకవర్గంలో కొత్తగ
ప్రాజెక్టులు, చెరువుల్లోకి భారీగా వరద రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మోస్తరు వికారాబాద్ జిల్లాలోని17 మండలాల్లో అత్యధికం జిల్లాలోని మెజార్టీ చెరువులకు జలకళ పలు మండలాల్లో దెబ్బతిన్న ఇండ్లు పారుతున్న ఈసీ �
భారీ వర్షాలతో చెరువులు, చెక్ డ్యాంలలో చేరిన నీరు భూగర్భ జలాలకు ఢోకా లేదంటున్న శాస్త్రవేత్తలు పూర్తిగా నిండిన 155 చెరువులు.. రైతన్నల హర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జలకళ వికారాబాద్, జూలై 21, (నమస
పల్లె ప్రగతితో గ్రామాభివృద్ధి రూ.50 లక్షల నిధులతో ప్రగతి పనులు అందుబాటులో పల్లె ప్రకృతి వనం, కంపోస్టు షెడ్డు, నర్సరీ మిషన్ భగీరథతో తాగునీటి సమస్య పరిష్కారం పారిశుధ్యం కోసం ప్రత్యేక చర్యలు కులకచర్ల, జూలై 21
ఎమ్మెల్యే సహకారంతో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు 100 శాతం సీసీరోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం పచ్చని చెట్లతో కనువిందు చేస్తున్న గ్రామ వీధులు కేశంపేట, జూలై 21 : మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధిలో అగ్రగామిగా
పరిగి, జూలై 20: పల్లె ప్రకృతివనాలతో గ్రామాలకు కొత్త అందాలు చేకూరాయని పరిగి మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మేడిద రాజేందర్ పేర్కొన్నారు. మంగళవా రం పరిగి మండలం నస్కల్ గ్రామ పంచాయతీ పరిధిలోని శాఖపూర్ గ్రామ
పెద్దేముల్, జూలై 20 : టీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మన్సాన్పల్లి, మారేపల్లి తండా, దుగ్గా పూర్, చైతన్యన
పరిగి, జూలై 20: పేదవారి ఇంటి కల సాకా రం చేసేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టా రని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పరిగి పట్టణం సమీపంలోని �
వికారాబాద్, జూలై 20 : టీఆర్ఎస్ పాలనలో మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధి చెందుతున్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని కొటా లగూడ గ్రామంలో సీసీ �
దళిత బంధు గొప్ప పథకం సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా అమలు నియోజకవర్గానికి వంద కుటుంబాలతో ఒక యూనిట్ ఏర్పాటు ఒక్కొ కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం లబ్ధిదారులు ప్రభుత్వ భాగస్వామ్యంతో రక్షణ నిధి ఏర్పాటు వికా�
పరిగి, జూలై 18 : గ్రామీణ బాలికల్లో ఆత్మైస్థెర్యం పెంపొందించడమే తమ లక్ష్యమని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు రంజిత్రెడ్డి సతీమణి సీతా రంజిత్రెడ్డి పేర్కొన్నారు. బాలికల్లో పాఠశాలల స్థాయి నుంచి నైపుణ్య వికాసా
అంటురోగాలపై జాగ్రత్తగా ఉండాలిపంటలపై రైతులకు అవగాహన పెంచాలిచేపల పెంపకాన్ని ప్రోత్సహించాలివిద్యార్థులందరూ ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేలా చూడాలిప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలిఅభివృద్ధి పనుల్లో నాణ్యత పా�
సీఎం ఆర్ఎఫ్తో పేద కుటుంబాలకు ఎంతో మేలు కలుగుతున్నదిఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్వికారాబాద్/ధారూరు, జూలై 17: పేదలకు మెరుగైన వైద్యం అందాలనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదన
ధారూరు, జూలై 16 : రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించాలని తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. శుక్రవారం ధారూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని సంద