ధారూరు : ధారూరు మండల పరిధిలోని నాగసముందర్ గ్రామంలో శుక్రవారం వరలక్ష్మి పూజలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని నాగసముందర్ గ్రామంతో పాటు పలు గ్రామాల్లో వరలక్ష్మి వ్రతం పూజలు జరుపుకున్నారు. ఉదయాన్నే గ్ర�
ధారూరు : దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ రూ.5లక్షలు జీవిత బీమా సౌకర్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. రైతు ఏ కారణంతో మృతి చెందినా…సాధారణ మరణమం పొందితే..అతని ప్రతిపాదిత నా�
పూడూరు: గోసేవే గోవిందుని సేవ, మానవ సేవయే మాధవ సేవ, వృక్షో రక్షతి రక్షితః అనే నినాదంతో గోవుల, వృక్షాల సంరక్షణ కోసం రైతులకు డబ్బులు అందజేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. వయస్సు పైబడిన గోవులను, ఎన్నో ఏ
వికారాబాద్ ఎస్పీ నారాయణ వికారాబాద్, ఆగస్టు 19 : పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం వికారాబాద్ జి
ఫార్మాతో మారుతున్న గ్రామ రూపురేఖలు మట్టి రోడ్లకు మోక్షం రూ.కోటితో సీసీ రోడ్ల నిర్మాణం 2.5 కిలో మీటర్ల సీసీ రోడ్లు పూర్తి కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ‘ఇంటికో ఉపాధి’కి ఉచిత శిక్షణ భూ నిర్వాస
గ్రామంలో మౌలిక వసతుల కల్పనఅందుబాటులోకి వైకుంఠధామంకొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులుగల్లీగల్లీలో సీసీ రోడ్లుపరిశుభ్రత, పచ్చదనానికి పెద్దపీటపల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలుపల్లె ప్రగతి�
మూడు వారాల తర్వాత వర్షాలు ఆరుతడి పంటలతో పాటు వరికీ మేలు ఆశాజనకంగా పత్తి, సోయా జిల్లాలో 505.9 మి.మీ వర్షపాతం 5లక్షల ఎకరాల్లో పంటలు సాగు మూడు వారాలకు పైగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలకు నీరులేక వాడిపోయ�
నందిగామ : చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నందిగామ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ గ్రామానికి చెందిన పిట్టల లక్ష్మణ్ (45) గ్రామంలోని అంబపురం చెరువులో చేపలు �
దామగుండం రామలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి బాధ్యతల స్వీకరణోత్సవంలో ఎంపీ రంజిత్రెడ్డి పూడూరు, ఆగస్టు 17: దామగుండం రామ లింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని చేవె�
గిరిజనుల ఆరోగ్యానికి ‘గిరిపోషణ’ పథకం మూడో దశకు ఎంపికైన వికారాబాద్ జిల్లా మహిళలు, బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం జిల్లాలోని 22 తండాలు గుర్తింపు, 2500 మందికి పైగా లబ్ధి గిరిజన, మహిళా శిశు సంక్ష�
గిరిదర్శిని పేరుతో విద్యార్థుల ఇంటికే పోస్టు ద్వారా పుస్తకాలు కరోనా నేపథ్యంతో గిరిజన సంక్షేమ శాఖ కొత్త ఆలోచన 3 నుంచి 10వ తరగతి వరకు పుస్తకాల పంపిణీ పుస్తకాలతో పాటు స్టడీ మెటీరియల్ అందజేత జిల్లాలో 7 గిరిజ�
వికారాబాద్/పరిగి/బొంరాస్పేట/ధారూరు, ఆగస్టు 16: హుజూరాబాద్లో సోమవారం దళితబంధు పథకం ప్రా రంభోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగసభకు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా నాయకులు తరలివెళ్లారు. వికారాబాద్ ఎమ్�
కులకచర్ల, ఆగస్టు 16: బాలల హక్కుల పరిరక్షణలో గ్రామ పంచాయతీలు ప్రముఖపాత్ర పోషించాలని ఎంపీపీ సత్య హరిశ్చంద్ర అన్నారు. సోమవారం కులకచర్ల మండల కేం ద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బాలలహక్కుల పరి రక్షణ-పంచాయతీల పా�
08416-256989 నంబర్కు కాల్ చేసిసమస్యలు పరిష్కరించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి: వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు వివిధ సమస్యలపై ప్రజల నుంచి 13 ఫోన్ కాల్స్ స్వీకరణ వికారాబాద్, ఆగస్టు 16, (నమస్తే తెలంగాణ): ప్రజల
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ : 57ఏండ్లు నిండిన వారు ఆసరా పథకం కింద వృద్ధాప్య పింఛన్ల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సోమ�