కొడంగల్: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్ పథకానికి 57 ఏండ్లు పైబడిన వాళ్లు దరఖాస్తు చేసుకోవాలని, అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎంపీడీవో మోహన్లాల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్�
పూడూరు: హైదరాబాద్ నగరవాసులు గ్రామీణ ప్రాంతాలల్లో స్వచ్ఛమైన వాతవరణం ఉంటుందని భూములు కొనుగోలు చేసి ఫాంహౌజ్ నిర్మించుకుంటున్నారు. ఆదివారం లేదా ఇతర సెలవు దినాలు వస్తే చాలు కుటుంబ సభ్యులతో కలిసి ఫాంహౌజ్లక
పరిగి: తెలంగాణ రైతులు భరోసాతో ఉన్నారని, సీఎం కేసీఆర్ తమ వెంట ఉన్నారనే ధైర్యం రైతుల్లో ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర వస్తుందనే నమ్మకం వారిల�
పూడూరు: దామగుండ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద ఆగస్టు 17న నిర్వహించే గోమాత, వృక్ష సంపద కాపడడం, నూతన దేవాలయ కమిటీ సభ్యుల బాద్యతల స్వీకారం కార్యక్రమాలకు అందరినీ ఆహ్వానిస్తునట్లు మాజీ సొసైటీ చైర్మన్ నర్సి�
కొడంగల్: మున్సిపల్ కార్మికులకు యూనిఫాంతో పాటు శానిటేషన్ వస్తువులను అందించారు మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేంగా యూనిఫాంతో పాటు �
కొడంగల్ : ఆడ పిల్లలున్నపేద కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ అండగా నిలుస్తున్నాయని ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ తెలిపారు. శనివారం పట్టణంలోని 2వ వార్డులో లబ్ధిదారుడి ఇంటి
కొడంగల్: రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొంటుందని, సమీకృత రహదారి ప్రమాద సమాచార వ్యవస్థను అమలులోకి తీసుకొచ్చినట్లు సీఐ అప్పయ్య తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్�
బొంరాస్పేట: చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతైన సంఘటన బొంరాస్పేట మండలంలో చోటు చేసుకుంది. బుర్రితండాకు చెందిన మాణిక్య నాయక్ కొడుకు పోమ్యానాయక్(26) గురువారం రాత్రి 9 గంటలకు చేపల వేట కోసం ఇంటి నుంచి వెళ్లాడు.
డీఎంఎఫ్టీ నిధులతో గ్రామాలు అభివృద్ధి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బషీరాబాద్, ఆగస్టు 13 : సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతను ఇస్తూ ముందుకెళుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే ప
ఆరోగ్యం, పౌష్టికాహారంపై మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ గర్భిణులు, బాలింతలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ ఆరోగ్యం, పౌష్టికాహారంపై మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ నేరుగా ఇండ్ల వద్దకెళ్లి ఆరోగ్య సంరక్షణప�
రూ.1.40 కోట్లతో ఏడు భవనాలు పూర్తి తాండూరు రూరల్, ఆగస్టు 12: రైతు సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించింది. తాండూరు మండ లంలో రూ.1.40 కోట్లతో ఏడు రైతు వేదికలను నిర్మించింది. వ్యవసాయ రంగంలో వస్తున్న మా�
వికారాబాద్ ఎస్పీ నారాయణ తాండూరు రూరల్, ఆగస్టు 12 : పర్యావరణ పరిరక్షణ కోసం విరివిగా మొక్కలు నాటి, సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. గురువారం తాండూరు మండలం, మల్కా
చెరువుముందలి తండాలో భలే ప్రగతి పల్లె ప్రగతితో మౌలిక వసతుల కల్పన రూ.35 లక్షలతో పలు అభివృద్ధి పనులు అందంగా పల్లె ప్రకృతి వనం తండాలకు మట్టి రోడ్లు, కల్లాల నిర్మాణం కులకచర్ల, ఆగస్టు 12: అది ఒక చిన్న గ్రామం. పెద్ద ప