అభివృద్ధిలో దూసుకెళ్తున్న గ్రామం పల్లెంతా పరిశుభ్రత, పచ్చదనం నిత్యం పంచాయతీ ట్రాక్టర్తో చెత్త సేకరణ గ్రామ రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలు ప్రతి వీధి సీసీ రోడ్డు, విద్యుత్ దీపాలు ఆహ్లాదకరంగా పల్ల
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | భారీ వర్షాలకు శంకర్పల్లి మండలం కొత్తపల్లి ఎల్లమ్మ వాగులో కారులో గల్లంతై మృతి చెందిన మోమిన్ పేట్ మండలం ఎన్కతల గ్రామానికి చెందిన వెంకటయ్య కుటుంబ సభ్యులను విద్యా శాఖ మంత్రి సబి
ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి, ఆగస్టు 29 : క్రీడలతో మానసికోల్లాసంతో పాటు గుర్తింపు లభిస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పరిగిలోని ఇండోర్ స్ట
మౌలిక సదుపాయాల కల్పనపల్లెప్రగతితో సంపూర్ణ పారిశుద్ధ్యంవైకుంఠధామం, డంపింగ్యార్డు ఏర్పాటునర్సరీ, పల్లెప్రకృతి వనం పనులు పూర్తి మోమిన్పేట, ఆగస్టు 29 : గ్రామ పంచాయతీల్లో వివిధ సమస్యలకు చరమగీతం పాడేందుకు �
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 75 పార్కులు‘పట్టణ ప్రగతి’లో భాగంగా పార్కుల అభివృద్ధిప్రైవేటు లే అవుట్లలోని ఖాళీ స్థలాల్లోనూ నిర్మాణంచకచకా సాగుతున్న పనులుప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్లు, బెంచీల ఏర్
గోవిందనామ స్మరణలతో మార్మోగిన ఆలయ ప్రాంగణంభక్తులతో కిక్కిరిసిన ఆలయం కొడంగల్ శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీనివాసుడికి శనివారం లక్షనామాలతో లక్షతులసి అర్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్�
జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ బొంరాస్పేట, ఆగస్టు 28 : కరోనా వైరస్ నియంత్రణకు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. శనివారం మండలంలోని చెట్టుపల్లితండా క�
ప్రత్యక్ష బోధనకు సిద్ధమవుతున్న అంగన్వాడీలుకొనసాగుతున్న పారిశుధ్య పనులుకేంద్రాలకు చేరిన మెడికల్ కిట్స్, ఇతర సామగ్రిజిల్లాలో 1106 కేంద్రాలు.. 63468 మంది పిల్లలు పత్యక్ష బోధనకు జిల్లాలోని అంగన్వాడీ కేంద్�
కులకచర్ల మండలంలో మొదటగా డైరీ అభివృద్ధికి చర్యలు రైతుల అవగాహన సదస్సులో డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి కులకచర్ల, ఆగస్టు 27 : జిల్లా పాడి పరిశ్రమ అభివృద్ధికి డీసీసీబీ ద్వారా కృషిచేస్తున్నామని డీసీ
ఆమనగల్లు, ఆగస్టు 27 : మండలంలోని ప్రతి పాఠశాలలో పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వ ఆదేశానుసారం శానిటైజేషన్ పక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఎంపీడీవో వెంకట్రాములు ఆదేశించారు. శుక్రవారం మండలంలోని కోనాపుర్ పాఠ�
సమీపిస్తున్న రైతు బీమా దరఖాస్తు గడువు సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు ఇప్పటికే 1,29,615 మంది రైతుల బీమా ప్రీమియాన్ని చెల్లించిన ప్రభుత్వం మూడేండ్లలో జిల్లాలో 2,424 మంది రైతు కుటుంబాలకు లబ్ధి రూ.121.20 కోట్ల �
రైతులకు విశ్రాంతి గదులు ఏర్పాటుచేసి, భోజన వసతి కల్పించాలిసీఎం కేసీఆర్ నిర్ణయంతో మహిళలకు పెరిగిన ప్రాధాన్యంవికారాబాద్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి సబితారెడ్డిపారిశ్�