గిరిదర్శిని పేరుతో విద్యార్థుల ఇంటికే పోస్టు ద్వారా పుస్తకాలు కరోనా నేపథ్యంతో గిరిజన సంక్షేమ శాఖ కొత్త ఆలోచన 3 నుంచి 10వ తరగతి వరకు పుస్తకాల పంపిణీ పుస్తకాలతో పాటు స్టడీ మెటీరియల్ అందజేత జిల్లాలో 7 గిరిజ�
వికారాబాద్/పరిగి/బొంరాస్పేట/ధారూరు, ఆగస్టు 16: హుజూరాబాద్లో సోమవారం దళితబంధు పథకం ప్రా రంభోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగసభకు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా నాయకులు తరలివెళ్లారు. వికారాబాద్ ఎమ్�
కులకచర్ల, ఆగస్టు 16: బాలల హక్కుల పరిరక్షణలో గ్రామ పంచాయతీలు ప్రముఖపాత్ర పోషించాలని ఎంపీపీ సత్య హరిశ్చంద్ర అన్నారు. సోమవారం కులకచర్ల మండల కేం ద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బాలలహక్కుల పరి రక్షణ-పంచాయతీల పా�
08416-256989 నంబర్కు కాల్ చేసిసమస్యలు పరిష్కరించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి: వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు వివిధ సమస్యలపై ప్రజల నుంచి 13 ఫోన్ కాల్స్ స్వీకరణ వికారాబాద్, ఆగస్టు 16, (నమస్తే తెలంగాణ): ప్రజల
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ : 57ఏండ్లు నిండిన వారు ఆసరా పథకం కింద వృద్ధాప్య పింఛన్ల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సోమ�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన సంబురాలు గచ్చిబౌలి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి సబితారెడ్డి వికారాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌ�
మళ్లీ ఫస్ట్ డోస్ ప్రారంభం జిల్లాలోని 27 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ 18 ఏండ్లు పైబడిన వారందరికీ టీకా మొదటి డోస్ తీసుకుని 14 నుంచి 16 వారాలైన వారికి రెండో డోస్ ఇప్పటి వరకు జిల్లాలో 1,60,103 మందికి వ్యాక్సిన్ ఒక్�
వ్యవసాయం పరిశ్రమగా రూపాంతరం చెందాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన పాలమూర్-రంగారెడ్డి పథకం పూర్తి చేసేందుకు సీఎం కృషి రైతుబీమాకు ఈఏడాది రూ.1,450కోట్ల ప్రీమియం చెల్లింపు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారె�
వికారాబాద్: అనారోగ్యంతో ఓ మహిళా వికారాబాద్ పట్టణంలోని మెడిక్యూర్ ఆసుపత్రికి వైద్య చికిత్సల కోసం వచ్చింది. వైద్య పరీక్షలు చేయగా ఆమె కడుపులో 10కేజీల కణితి ఉన్నట్లు గుర్తించారు. శనివారం ఆసుపత్రి వైద్యులు న�
మర్పల్లి: అవసరమున్న రైతులు పంట నూర్పిడి కల్లాలను నిర్మించుకోవాలని ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్ అన్నారు. శనివారం మండలంలోని రావులపల్లి గ్రామంలో నిర్మించిన పంట నూర్పిడి కల్లాలను, పశువులషెడ్డు నిర్మాణాలను ప�
ధారూరు: వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలో వర్షాల కారణంగా తెగిపోయిన నాగసముందర్ వంతెన పనులను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ధారూర�
పెద్దేముల్ : 18ఏండ్ల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ను వేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డా.సుధాకర్ షిండే అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగ�
తాండూరు : తాండూరు నియోజకవర్గం బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా తాండూరు పట్టణానికి చెందిన శ్రీకాంత్ను నియమిస్తూ తాండూరు నియోజకవర్గం బీసీ సంఘం కన్వీనర్ రాజ్కుమార్ శనివారం నియామక పత్రం అందజేశారు. జాతీ
బషీరాబాద్ :పేదలు పస్తులుండొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ అర్హులైన ప్రతి పేదకు రేషన్ కార్డులు మంజూరు చేశారని పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ప్రసాద్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త �
బషీరాబాద్, ఆగస్టు 14 : మండల పరిధిలోని మైల్వార్ గ్రామానికి చెందిన రైతు ఘణపూరం కుర్వ శ్యామప్ప తనకున్న ఏడెకరాల్లో పెసర పంటను సాగు చేశాడు. సాగు చేసిన ఏడెకరాల్లో పంట మంచిగా రావడంతో రూ. 25 వేలు పెట్టి కూలీలతో కలుపు �