పల్లె ప్రగతితో గ్రామానికి కొత్తరూపు మౌలిక వసతుల కల్పనతో తీరిన సమస్యలు సీసీరోడ్ల నిర్మాణం ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ.. డంపింగ్యార్డుకు తరలింపు మొక్కల పెంపకంతో ఊరంతా పచ్చదనం రెండున్నరేండ్లలో రూ.40 లక్ష
కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు | అనంతగిరి రైతు ఉత్పత్తి దారుల కేంద్రంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కలెక్టర్ పౌసుమి బసు అన్నారు.
సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు, కాలేజీలకు ప్రత్యక్ష తరగతులు ఈ నెలాఖరు వరకే ఆన్లైన్ తరగతులు నేటి నుంచి విద్యాసంస్థల్లో శానిటైజేషన్ పనులు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా తరగతుల నిర్వహణ, మధ్యాహ్న భోజనం ప్రతి
కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి ప్రజలను చైతన్యవంతం చేయాలి ప్రజా సమస్యలపై సమావేశాలు నిర్వహించాలి జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్రె�
ప్రభుత్వ సహకారంతో పెరుగుతున్న సాగు విస్తీర్ణం ఏపుగా పెరుగుతున్న పంటలు సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు కొందుర్గు, ఆగస్టు 24 : ఒక పక్క ప్రభుత్వ సహకారం.. మరో పక్క వరుణ దేవుడి చల్లని చూపుల వల్ల వ్యవసాయ పనులు జో�
భూ కేటాయింపులు రద్దు చేస్తాం | గడువులోపు స్పందించకపోతే నోటీసులు అందుకున్న పరిశ్రమల భూ కేటాయింపులు రద్దు చేస్తామని టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు హెచ్చరించారు.
కడ్తాల్ మండలం గాన్గుమార్లతండాలోవైభవంగా ఉత్సవాలుడప్పు వాయిద్యాల మధ్య మొలకల బుట్టలతో ఊరేగింపుఆకట్టుకున్న యువతీయువకుల నృత్యాలుఆలయం వద్ద ప్రత్యేక పూజలు, చెరువులో మొలకల బుట్టల నిమజ్జనంవేడుకల్లో పాల్గొ
నీటి వసతి కోసం బోరు మంజూరువికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసుపాతూరులో వివిధ పనుల పరిశీలనప్రకృతివనంలో మొక్కలు బాగున్నాయని అభినందించిన కలెక్టర్ వికారాబాద్ , ఆగస్టు 21 : గ్రామంలోని ప్రైవేటు స్థలంలో నిర్వహి�
కరోనా వల్ల ఆగిన సర్వే… తిరిగి ప్రారంభంప్రతి ఇంటి పూర్తి వివరాలు సేకరిస్తున్న సిబ్బందిమున్సిపాలిటీల్లోని గృహాలకు జియో ట్యాగింగ్నాలుగు మున్సిపాలిటీల్లో 39,502 ఇండ్లుఇప్పటి వరకు 19,485 ఇండ్ల సర్వే పూర్తిసేకర�
వైభవంగా వరలక్ష్మీ వ్రతందేవాలయాల్లో కుంకుమార్చనలుఆలయాలు, ఇండ్లలో ప్రత్యేక పూజలు చేసిన మహిళలు కొడంగల్, ఆగస్టు 20: అష్టలక్ష్మీ రూపాల్లో తమ కోరికలు తీరుస్తుందని భావించి వరలక్ష్మీదేవిని శ్రావణమాసంలోని పౌర
ఉపాధ్యాయులకు సమగ్ర వికాస శిక్షణనిష్ట పేరుతో నిర్వహణవృత్తి నైపుణ్యం పెంపొందించేందుకే..సద్వినియోగం చేసుకోవాలంటున్న విద్యాశాఖఉపాధ్యాయులకు సమగ్ర వికాస శిక్షణ(నిష్ట)వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు దోహ
వికారాబాద్ : రాఖీ పండుగ సమీపించడంతో రాఖీల కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. వికారాబాద్ పట్టణంలో ప్రధాన రోడ్లకు ఇరువైపులా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రాఖీ దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఈ దుఖాణాల్లో రూ.10 నుంచి రూ.వ�
మర్పల్లి : ఉపాధి హామీ పనిచేసిన చోట బోర్డులు ఏర్పాటు చేయాలని ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ, వివిధ పనులపై టీఏలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశా�