ఆమనగల్లు, ఆగస్టు 27 : మండలంలోని ప్రతి పాఠశాలలో పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వ ఆదేశానుసారం శానిటైజేషన్ పక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఎంపీడీవో వెంకట్రాములు ఆదేశించారు. శుక్రవారం మండలంలోని కోనాపుర్ పాఠ�
సమీపిస్తున్న రైతు బీమా దరఖాస్తు గడువు సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు ఇప్పటికే 1,29,615 మంది రైతుల బీమా ప్రీమియాన్ని చెల్లించిన ప్రభుత్వం మూడేండ్లలో జిల్లాలో 2,424 మంది రైతు కుటుంబాలకు లబ్ధి రూ.121.20 కోట్ల �
రైతులకు విశ్రాంతి గదులు ఏర్పాటుచేసి, భోజన వసతి కల్పించాలిసీఎం కేసీఆర్ నిర్ణయంతో మహిళలకు పెరిగిన ప్రాధాన్యంవికారాబాద్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి సబితారెడ్డిపారిశ్�
కొవిడ్ నిబంధనలు తప్పనిసరిట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలిఆఫ్లైన్లోనే క్లాసులు నిర్వహించాలి తాండూరు, ఆగస్టు 26: వచ్చే నెల 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం తాండూరు పట్టణంలోన
ప్రత్యక్ష తరగతులకు ఏర్పాట్లు పారిశుధ్య పనులు ప్రారంభం టీచర్లు, సర్పంచ్లతో ప్రత్యేక సమావేశాలు పరిగి, ఆగస్టు 25: సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వ హించనున్న నేపథ్యంలో పట్టణంల
పల్లె ప్రగతితో గ్రామానికి కొత్తరూపు మౌలిక వసతుల కల్పనతో తీరిన సమస్యలు సీసీరోడ్ల నిర్మాణం ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ.. డంపింగ్యార్డుకు తరలింపు మొక్కల పెంపకంతో ఊరంతా పచ్చదనం రెండున్నరేండ్లలో రూ.40 లక్ష
కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు | అనంతగిరి రైతు ఉత్పత్తి దారుల కేంద్రంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కలెక్టర్ పౌసుమి బసు అన్నారు.
సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు, కాలేజీలకు ప్రత్యక్ష తరగతులు ఈ నెలాఖరు వరకే ఆన్లైన్ తరగతులు నేటి నుంచి విద్యాసంస్థల్లో శానిటైజేషన్ పనులు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా తరగతుల నిర్వహణ, మధ్యాహ్న భోజనం ప్రతి
కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి ప్రజలను చైతన్యవంతం చేయాలి ప్రజా సమస్యలపై సమావేశాలు నిర్వహించాలి జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్రె�
ప్రభుత్వ సహకారంతో పెరుగుతున్న సాగు విస్తీర్ణం ఏపుగా పెరుగుతున్న పంటలు సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు కొందుర్గు, ఆగస్టు 24 : ఒక పక్క ప్రభుత్వ సహకారం.. మరో పక్క వరుణ దేవుడి చల్లని చూపుల వల్ల వ్యవసాయ పనులు జో�
భూ కేటాయింపులు రద్దు చేస్తాం | గడువులోపు స్పందించకపోతే నోటీసులు అందుకున్న పరిశ్రమల భూ కేటాయింపులు రద్దు చేస్తామని టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు హెచ్చరించారు.
కడ్తాల్ మండలం గాన్గుమార్లతండాలోవైభవంగా ఉత్సవాలుడప్పు వాయిద్యాల మధ్య మొలకల బుట్టలతో ఊరేగింపుఆకట్టుకున్న యువతీయువకుల నృత్యాలుఆలయం వద్ద ప్రత్యేక పూజలు, చెరువులో మొలకల బుట్టల నిమజ్జనంవేడుకల్లో పాల్గొ
నీటి వసతి కోసం బోరు మంజూరువికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసుపాతూరులో వివిధ పనుల పరిశీలనప్రకృతివనంలో మొక్కలు బాగున్నాయని అభినందించిన కలెక్టర్ వికారాబాద్ , ఆగస్టు 21 : గ్రామంలోని ప్రైవేటు స్థలంలో నిర్వహి�