జోరుగా గ్రామ కమిటీల ఎన్నిక అధ్యక్ష, కార్యదర్శులకు నియామక పత్రాల అందజేత పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు కొడంగల్, సెప్టెంబర్ 5 : టీఆర్ఎస్ బలోపేతానికి సమష్టిగా కృషి చేద్దామని ఎంపీపీ ముద్దప్ప దేశ్�
అభివృద్ధిలో దూసుకెళ్తున్న గ్రామం రూ.40 లక్షలతో ప్రగతి పనులు ‘మిషన్ భగీరథ’తో తాగునీటి సరఫరా ప్రతి వీధిలో సీసీ రోడ్డు, మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం నిత్యం పారిశుధ్య నిర్వహణ విన�
వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం అలుగుపారుతున్న అత్యధిక చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు కాగ్నా నది దాటుతుండగా ఇద్దరు గల్లంతు ఒకరు ప్రాణాలతో బయటపడగా, మరొకరు మృతి మోమిన్పేట్లో 10 సె.మీ వర్షపాతం నమో
నాలుగు రోజుల పాటు ఉత్సవాలు శ్రీరాముడు స్థాపించిన శివలింగానికి పూజలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి పెద్ద ఎత్తున తరలిరానున్న భక్తులు తాండూరు ఆర్టీసీ నుంచి ప్రత్యేక బస్సులు తాండూరు, సెప్టెంబర్ 4:
దళిత, గిరిజన వాడలకు మహర్దశ మౌలిక వసతుల కల్పనకు సర్వే సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటుతదితర అంశాలపై విశ్లేషణ సమస్యలను గుర్తించి మండలాల వారీగా కలెక్టర్కు నివేదిక అభివృద్ధి పనులకు ప్
తాండూరుకు నాలుగు వందల ఏండ్ల చరిత్ర నియోజకవర్గ పరిధిలోని పల్లెల్లో చారిత్రక కట్టడాలు గుల్బర్గా జిల్లా కేంద్రంగా బాసిల్లిన బషీరాబాద్ 1918లో రైల్వే స్టేషన్ ఏర్పాటు బషీరాబాద్లోనే జిల్లా ప్రధాన జైలు, జిల్
ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిరూ.70 లక్షలతో మైసమ్మతల్లి ఆలయ ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన కడ్తాల్, సెప్టెంబర్ 3 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్�
గతేడాదితో పోలిస్తే పెరిగిన నీటి మట్టంవికారాబాద్ జిల్లాలో ఆశాజనకంగా భూగర్భ జలాలు14 మండలాల్లో భారీగాపెరిగిన వాటర్ లెవల్స్బోరుబావుల్లో సమృద్ధిగా నీరుఆనందంలో అన్నదాతలు సమృద్ధిగా వర్షాలు కురువడంతో వి�
ఘనంగా టీఆర్ఎస్ జెండా పండుగభారీ ర్యాలీలతో సందడిగా మారిన పల్లెలురెపరెపలాడిన గులాబీ జెండాపాల్గొన్న ప్రజాప్రతినిధులు, నేతలుఢిల్లీలో జరిగిన పార్టీ కార్యాలయ భవనం నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న �
జిల్లాకు మంజూరైన ఆర్టీపీసీఆర్ సెంటర్త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలిడీపీఆర్సీ భవనంలో జిల్లా అధికారులతోసమీక్ష సమావేశంలో వికారాబాద్ కలెక్టర్ నిఖిల వికారాబాద్, సెప్టెంబర్ 2, (నమస్తే తెలంగ
వికారాబాద్ అదనపు కలెక్టర్ మోతీలాల్ వికారాబాద్, సెప్టెంబర్ 1 : భూ సమస్యలతో సతమతం అవుతున్న వారికి డయల్ ఇన్ గ్రీవెన్స్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ త�
నేటి నుంచి గులాబీ జెండా పండుగ గ్రామగ్రామాన ఏర్పాట్లు పూర్తి పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి 12వ తేదీ వరకు గ్రామ, వార్డుస్థాయి కమిటీలు 20వ తేదీ వరకు మండల, మున్సిపాలిటీల్లో పట్టణ కమిటీల ఏర్పాటు యువత, కష్టపడ