ఎన్కేపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం మోమిన్పేట, అక్టోబర్ 1:మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ నిఖిల ఆకస్మింగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గ్రామం
వికారాబాద్ డయాగ్నస్టిక్ సెంటర్కు దేశంలోనే మొదటి స్థానం 113 రోజులు.. 5,370 మంది నుంచి శాంపిల్స్.. 13,262 వైద్య పరీక్షలు మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన సేవలకు దక్కిన గుర్తింపు నీతిఆయోగ్, ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేది�
తాండూరు రూరల్ : మల్కాపూర్ నాపరాతి గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. తాండూరు మండలం, కొత్లాపూర్ గ్రామానికి చెందిన బైండ్ల శాణమ్మ నాపరాతి గనుల్లో రోజూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. మల్కాపూర్ గ్రామ �
పరిగి టౌన్ : డబుల్ రోడ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి అసెంబ్లీలో సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. 2014లో ముఖ్యమంత్రి మండల కేంద్రాల నుంచి నియోజకవర్గాలకు డబ�
వికారాబాద్ : ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి తెలిపారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని భవిత కేంద్రంలో ని�
వికారాబాద్ ప్రభుత్వ దవాఖానను సందర్శించిన కేంద్ర బృందం ప్రైవేటుకు ధీటుగా వైద్య సేవలు అందించాలి ఆసుపత్రిలోని వార్డులు, పలు రకార్డుల పరిశీలన పీఆర్సీ జాయింట్ డైరెక్టర్ శ్రీప్రసాద్ వికారాబాద్ : ప్రై�
గ్రామంలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియామిస్తా.. ఎన్కేపల్లి గ్రామాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ నిఖిల మోమిన్పేట : మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామాన్ని శుక్రవారం
తాండూరు : తాండూరు కందిపప్పుకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కువ శాతం రైతులు కందిపంటనే సాగు చే
పరిగి టౌన్ : అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పరిగి మండల పరిధిలోని పెద్ద మాదారం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై క్రాంతికుమార్ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెంద
కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని పటెల్చెరువుతండాలో ఉన్న బృహత్ పల్లె ప్రకృతివనాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని గ్రామ పంచాయత�
వికారాబాద్ కలెక్టర్ నిఖిల పరిగి, సెప్టెంబర్30: పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. గురువారం ఆమె కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సం
పీఆర్సీ జాయింట్ డైరెక్టర్ శ్రీప్రసాద్ ప్రజలు సంతృప్తి వ్యక్త చేశారు ప్రైవేట్కు దీటుగా వైద్యం తాండూరు, సెప్టెంబర్ 30: తాండూరు ప్రభుత్వ జిల్లా దవాఖానలో రోగు లకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్న వైద్య�