తాండూరు : సీఎం కేసీఆర్ను తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి, ఎమ్మెల్యే బాబాయ్, టీఆర్ఎస్ నాయకుడు పంజుగుల శ్రీశైల్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. రాజకీయ, ఆధ్యాత్మిక, తాత్విక, నిష్ఠ, శ్రేయోరాజ్య విధానాల సారం గల ‘రామ వశిష్ఠ’ సంవాదం సంపుటిని సీఎం కేసీఆర్కు అందజేశారు.