మమతలను బాధ్యతగా హృదయంలోకి ఒంపి అనుబంధాలను తిరిగి అంకురింపజేస్తాయి. కథల్లోని పాత్రలు నిజ జీవితంలో నిగ్గదీసి, నిలదీసి అడుగుతున్నట్టు కనిపిస్తాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 ఏడాదికిగాను ప
ఈ నెల 12న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్వగృహంలో ‘చెన్నమనేని రంగనాయకమ్మ స్మారక విశిష్టాద్వైత జాతీయ సాహిత్య పురస్కారం’ ప్రదానోత్సవ కార్యక్రమం జరుగనున్నది. �
ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాముతో పోల్చారని మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. ఆర్బీఐ దగ్గరున్న అపారమైన మిగులు నగదు నిల్వలను కేంద్ర ప్రభుత్వ ఖ�
పక్కపొంటి, గక్కడేంది, గిక్కడేంది. తోలుకపోవుడేందని అనుకునేవాళ్లం. తర్వాత మాకు అర్థమైంది. ఇవన్నీ కావ్యాల్లో ప్రయోగాలని. ఇదే ఆదిభాష అని మా గురువు రవ్వా శ్రీహరి చెప్పారు. ఆ నృసింహస్వామి పొంటి అని ప్రాచీన కావ్
మూర్ఖుని చేతిలో దేశం ఉందని, పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారని ఇది చాలా కాలం కొనసాగదని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. రచయిత(ఆంధ్రజ్యోతి సంపాదకులు) కె.శ్రీనివాస్ రచించిన ‘బుల్డోజర్ సందర్భాలు�
Fake Software | ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా తత్కాల్ ట్రైన్ టిక్కెట్లను బుక్ చేసే ‘ఫ్యూజన్’ నకిలీ సాఫ్ట్వేర్ను దేశవ్యాప్తంగా పలువురు ఏజెంట్లకు అమ్మేందుకు యూపీ వ్యక్తి ఆలం ప్లాన్ చేశాడు. దీని కోసం యాదవ్తో చ
ప్రకృతి సౌందర్యం, పక్షుల కిలకిలరావాల మాధుర్యాన్ని గ్రహించిన తొమ్మిదేండ్ల బాలుడు సంహిత్ చితాజల్లు ‘వింగ్డ్ ఫ్రెండ్స్-బర్డ్స్ ఆఫ్ బొటానికల్ గార్డెన్స్ హైదరాబాద్' అనే పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్త�
వేములవాడకు చెందిన చొప్పకట్ల భాను రచించిన వేములవాడ వైభవం పుస్తకాన్ని త్యాగరాజస్వామివారి ఉత్సవాల సందర్భంగా బుధవారం రాజన్న ఆలయ వేదికపై ఈవో కృష్ణప్రసాద్ ఆవిష్కరించారు.
జ్ఞాన సంపదను జాతికి అందించాలనే తెలంగాణ ప్రభుత్వం ప్రతియేటా నగరంలో పుస్తక వేడుక నిర్వహణకు ప్రోత్సహిస్తున్నదని ఎక్సైజ్, పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
జలమండలిలో పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న కన్నోజు మనోహరా చారి ‘తెలంగాణ అభ్యుదయం.. దేశానికి మహోదయం’ పేరుతో రచించిన పుస్తకాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రగతిభవన్లో ఆవిష్కరించారు.