నందిని సిధారెడ్డి కథల్లో తెలంగాణ జీవితం ప్రస్ఫుటంగా కనిపిస్తుందని ప్రముఖ సంపాదకుడు, రచయిత కె.శ్రీనివాస్ అన్నారు. సిధారెడ్డి రచించిన బందారం కథల పుస్తకాన్ని సిద్దిపేట ప్రెస్క్లబ్లో మంగళవారం రాత్రి ఆ�
ఎంతోమంది జీవితాలు కొద్ది సమయం వరకు, కొన్ని సంవత్సరాల వరకు బాగున్నా, అనుకోకుండా అందరి జీవితాల్లో కుదుపులు సంభవిస్తుంటాయి. దీంతో ఆకాశంలో తిరుగాడే వారు కూడా నేల మీదికి పడిపోతారు. ఇన్నాళ్లూ వాళ్లు గడిపిన జీ�
దక్కన్ పీఠభూమిలో పాలమూరు జిల్లాకో ప్రత్యేకత ఉన్నది. ప్రజల కోసం పరితపించిన వారికిక్కడ కొదవ లేదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీకలై నిలిచినవారూ తక్కువేమీ కాదు. కాలం ఏదైనా, యావత్ సమాజం బాగుండాలని భావించినవ
Bugging device | బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన విషయాన్ని ప్రస్తావించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వినియోగించిన తర్వాత తన బాత్రూమ్లో బగ్గింగ్ పరికరాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. తన
మమతలను బాధ్యతగా హృదయంలోకి ఒంపి అనుబంధాలను తిరిగి అంకురింపజేస్తాయి. కథల్లోని పాత్రలు నిజ జీవితంలో నిగ్గదీసి, నిలదీసి అడుగుతున్నట్టు కనిపిస్తాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 ఏడాదికిగాను ప
ఈ నెల 12న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్వగృహంలో ‘చెన్నమనేని రంగనాయకమ్మ స్మారక విశిష్టాద్వైత జాతీయ సాహిత్య పురస్కారం’ ప్రదానోత్సవ కార్యక్రమం జరుగనున్నది. �
ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాముతో పోల్చారని మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. ఆర్బీఐ దగ్గరున్న అపారమైన మిగులు నగదు నిల్వలను కేంద్ర ప్రభుత్వ ఖ�
పక్కపొంటి, గక్కడేంది, గిక్కడేంది. తోలుకపోవుడేందని అనుకునేవాళ్లం. తర్వాత మాకు అర్థమైంది. ఇవన్నీ కావ్యాల్లో ప్రయోగాలని. ఇదే ఆదిభాష అని మా గురువు రవ్వా శ్రీహరి చెప్పారు. ఆ నృసింహస్వామి పొంటి అని ప్రాచీన కావ్
మూర్ఖుని చేతిలో దేశం ఉందని, పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారని ఇది చాలా కాలం కొనసాగదని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. రచయిత(ఆంధ్రజ్యోతి సంపాదకులు) కె.శ్రీనివాస్ రచించిన ‘బుల్డోజర్ సందర్భాలు�