స్థానిక ప్రజా ప్రతినిధులకు పెరిగిన వేతనం జిల్లాలో 466 మంది సర్పంచ్లు 221 మంది ఎంపీటీసీలు, 18 మంది ఎంపీపీలు, 18 మంది జెడ్పీటీసీలు వికారాబాద్ జిల్లాలో 825 మందికి లబ్ధి గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న స్
వికారాబాద్ : ఉధృతంగా పారుతున్న వాగును దాటే ప్రయత్నం చేస్తూ, బైక్తో సహా ఓ వ్యక్తి వాగులో కొట్టుకపోయి మృతి చెందిన సంఘటన పులుసుమామిడి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల �
ధారూరు : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. మంగళవారం ధారూరు మండల పరిధిలోని దోర్నాల్ వాగును, పెద్దెముల్ మండల పరిధిలోని మంచన్�
మన్సాన్పల్లి వాగును పరిశీలించిన జిల్లా కలెక్టర్ నిఖిల అత్యవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశాలు రాత్రిపూట అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి పెద్దేముల్ : గులాబ్ తుఫాన్ వల్ల జిల్లాలో
పరిగి, సెప్టెంబర్ 27 : కొండా లక్ష్మణ్ బాపూజీ అలుపెరగని తెలంగాణ పోరాట యోధుడని బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ తెలిపారు. సోమవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్
పరిగి, సెప్టెంబర్ 27 : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 40 రైతు సంఘాల ఉమ్మడి వేదిక సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా పరిధిలో సోమవారం భారత్బంద్ ప్రశాంతంగా �
వికారాబాద్, సెప్టెంబర్ 27 : వికారాబాద్ అనంతగిరిని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఊటీగా అభివర్ణించారని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ గుర్తు చేశారు. సోమవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్�
పరిగి మున్సిపల్ పరిధిలో 5,490 ఇండ్లు ఇప్పటి వరకు 5,393 ఇండ్లకు జియో ట్యాగింగ్ ఇంటి విస్తీర్ణమెంత.. ఎన్ని అంతస్తులు.. ఖాళీ స్థలమెంత.. ఇంటి ఫొటోతో సహా వివరాలన్నీ భువన్ యాప్లో.. వేగంగా సాగుతున్న ఆస్తుల వివరాల సేక�
నాలుగు వందల ఏండ్లనాటి మర్రి చెట్టు శాఖోపశాఖలుగా ఊడలు పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయాలి: సర్పంచ్ బొంరాస్పేట, సెప్టెంబరు 26: పిల్లలమర్రి మహబూబ్నగర్ జిల్లాలో ఉందని తెలుసు. కానీ వికారాబాద్ జిల్లా బొంరాస�
కష్టపడి పనిచేసే కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం దశలవారీగా పదవులు భర్తీ చేస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, జిల్లా ఇన్చార్జి బక్కి వెంకటయ్య 111 డివిజన్ అధ్యక్షుడిగా పృథ్వీరాజ్, 112 డివిజ�
తాండూరు రూరల్ : కుటుంబ కలహాల కారణంగా వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరణ్కోట పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ఏడు కొండలు తెలిపిన వివరాలు ప్రకారం.. తాండూరు మండలం, గుండ్లమడుగుతండాకు చెందిన అ�
పరిగి టౌన్ : పింఛన్ డబ్బుల కోసం తల్లితో గొడవపడి కన్నతల్లినే హత్యచేసిన కన్న కొడుకును అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ లక్ష్మీరెడ్డి తెలిపారు. ఆదివారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పరిగ�
పరిగి : పరిగి పట్టణంలో వీర వనిత చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. చాకలి ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా ఆదివారం పరిగిలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్�
దౌల్తాబాద్ : మండలంలోని ఓ వ్యక్తి కుంటలో పడి మృతి చెందిన సంఘటన కౌడీడ్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ మోహినోద్ధిన్ కథనం ప్రకారం.. మండలంలోని కౌడీడ్ గ్రామానికి చెందిన బంటు కేశవులు (32) శనివారం ఉదయం ప�