రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్కుమార్ క్యాబ్ డ్రైవర్లుగా శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు ప్రదానం మొయినాబాద్, సెప్టెంబర్ 25 : మహిళలు ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో రాణించిన
డివిజినల్ వ్యవసాయ శాఖ అధికారి వినోద్కుమార్ ధారూరు, సెప్టెంబర్ 25 : వ్యవసాయశాఖ అధికారుల సలహాలు సూచనలు తప్పక పాటించాలని వికారాబాద్ డివిజినల్ వ్యవసాయ శాఖ అధికారి వినోద్కుమార్ అన్నారు. శనివారం ధారూర
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం, నర్సరీ రోజూ ఇంటింటికీ తిరిగి చెత్తసేకరణ వందశాతం అభివృద్ధి పనులు పూర్తి ఆదర్శంగా నిలుస్తున్న మండల కేంద్రం యాచారం, సెప్టెంబర్25: రాష్ట్�
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 83వ ర్యాంకు సాధించిన మేఘన అమ్మా నాన్నల ప్రోత్సాహంతో ఉన్నత విద్యాబ్యాసం తాండూరు : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2020 తుది పరీక్ష ఫలితాల్లో వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మ�
పరిగి టౌన్ : పరిగి మండల పరిధిలోని రంగంపల్లి గ్రామ సమీపంలోని చెరువులో శనివారం స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి చెరువులో చేప పిల్లలను వదిలారు. చేప పిల్లల పెంపకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్�
పరిగి టౌన్ : పింఛన్ డబ్బుల కోసం కన్న తల్లిని ఓ కసాయి కొడుకు హత్య చేసిన ఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలోని ఖుదావంద్పూర్లో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం
స్కావెంజర్ల సమస్య పరిష్కరిస్తాం డీఎంఎఫ్టీ నిధులు అధిక శాతం పాఠశాలలకే పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి : పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు ప్రభుత్వం 2వేల కోట్లు బడ్జెట్లో కేటాయించిందని పరిగి ఎమ్మ
పరిగి : దళారీ వ్యవస్థ లేకుండా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయంలో 78మంది లబ్ధిదారులకు కళ
కొడంగల్ : పట్టణంలో నిర్మాణంలో ఉన్న 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తనిఖీ చేసి పనుల పురోగతిపై ఆరా తీశారు. నత్త నడకన కొనసాగుతున్న నిర్మాణపు పనులపై అదనపు కలెక్టర్ అసహనాన్
పరుగు పందెంలో రెండు గోల్డ్మెడల్స్ అంతర్జాతీయ స్థాయికి ఎంపిక.. అభినంధించిన స్థానికులు కొడంగల్ : కొడంగల్ పట్టణానికి చెందిన మహేష్ కుమారుడు కిరణ్ జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభను కనబరిచి గోల్డ్ మె�
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నాణ్యమైన సేవలు పెరిగిన రోగుల సంఖ్య తాండూరు రూరల్, సెప్టెంబర్ 24: ప్రభుత్వ దవాఖానాలు పేదల ఆరో గ్యానికి భరోసా కల్పిస్తున్నాయి. ప్రైవేట్ వైద్యం ఖర్చులు పెరిగి పోతుం డడంతో గ్రా�
ఆకర్షిస్తున్న జాతీయ మృగవని వనం ఔషధ మొక్కలకు నిలయం వివిధ రకాల జంతువులు, పక్షిజాతులు,జీవచరాలు.. జలాశయాల మధ్య పార్కు విద్యార్థులకు జీవవైవిధ్యంపై అవగాహన శిబిరాలు అందుబాటులో సకల సౌకర్యాలు, ఆహ్లాదకర వాతావరణం
నిర్దిష్ట స్థలం..శాశ్వత దుకాణాలు.. రెండు నమూనాల్లో నిర్మాణం.. ఒకటి రూ.15లక్షల వ్యయంతో 30 స్టాళ్లు.. మరొకటి రూ.12.25లక్షలతో 20… తీరనున్న అంగడి కష్టాలు హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామీణ ప్రజలు ఎండనక.. వాననక రోడ్లపై సంతల�
తాండూరు : మతసామరస్యానికి తాండూరు నిలయమని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. శుక్రవారం తాండూరులో హిందూ, ముస్లింలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు హిందూ ముస్లింలు కలిసి ఎలాంటి �
పెద్దేముల్ : మంబాపూర్ నుంచి తాండూరుకు బైక్పై వెళుతుండగా బైక్ అదుపు తప్పి ఓ మహిళ మృతి చెందిన సంఘటన పెద్దేముల్ పోలీసు స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. మంబాపూర్ గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల