వికారాబాద్ : నిరుపేదల పెండ్లిళకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పెద్దన్నలా నిలుస్తున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం మా ఇంటికి రండి కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్�
పరిగి : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పరిగిలోని తమ నివాసంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 51 మందికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ. 19. 83 లక�
తాండూరు రూరల్, సెప్టెంబరు 21: అనుమతులు లేకుండా బయో డీజిల్ విక్రయిస్తున్న బంకును రెవెన్యూ అధికారులు, పోలీసులు మంగళవారం సీజ్ చేశారు. తాండూరు మండలంలోని గౌతాపూర్ సమీపంలో ఒక పాలీషింగ్ యూనిట్లో వెంకటేశ్�
పరిగి, సెప్టెంబర్ 28 : భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరిగి మున్సి పల్ చైర్మన్ ముకుంద అశోక్ సూచించారు. మంగళవారం పరిగి పట్టణంలోని పలు కాలనీల్లో ఆయన పర్యటించి ప్రజలతో మాట్లాడార�
53.04 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు బొంరాస్పేట : మండలంలో సోమవారం రాత్రి కురిసిన వర్షం 53.04 మిల్లీ మీటర్ల వర్షపాతంగా నమోదైంది. భారీ వర్షానికి మండలంలోని మెట్లకుంట ఎల్లమ్మ చెరువు, బురాన్పూర్ పెద్ద చెరువు, తుంకి
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు పచ్చదనాన్ని పంచుతున్న ప్రకృతి వనం కంపోస్టు షెడ్డులో సేంద్రియ ఎరువుల తయారీ రోజూ పారిశుధ్యం, చెత్త సేకరణ పనులు ‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామ రూపురేఖలు గ్రామ రోడ్డుకు ఇ�
అన్నదాతలకు అండగా నిలుస్తున్న మోమిన్పేట్లోని అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల సంస్థ తక్కువ అద్దెకే వ్యవసాయ యంత్రాలు, పరికరాలు విత్తనాలు, కూరగాయల నారు, ఎరువులు సరఫరా కూరగాయలు, పండ్లు కొనుగోలు ఇటు రైతుకు, అటు
కొవిడ్ టీకా కేంద్రాలను పరిశీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు దౌల్తాబాద్, సెప్టెంబర్ 19 : దౌల్తాబాద్ మండలవ్యాప్తంగా పలు గ్రామాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతున్నదని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వ
మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు దళితులకు 10%, గౌడ్లకు 15%, గిరిజనులకు 5% ఆయా వర్గాల అభివృద్ధికి దోహదం వికారాబాద్ జిల్లాలో 46 మద్యం దుకాణాలు అన్ని వర్గాలు ఆర్థికంగా ఎదుగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపా
ప్రతి గ్రామంలో రోజూ వంద మందికి ఇవ్వాలి : జడ్పీ సీఈవో జానకీరెడ్డి దోమ మండంలో పరిశీలన దోమ, సెప్టెంబర్18:ప్రతి గ్రామంలో రోజుకు వంద మందికి వ్యాక్సిన్ అందించే దిశగా చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా పరిషత
కొడంగల్/ బొంరాస్పేట, సెప్టెంబర్ 18: మం డలంలోని పలు గ్రామాలు, తం డాలలో శనివారం గణేశ్ నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. చవితి పండుగనాడు పలుచోట్ల ప్రతిష్టించిన గణనాథులకు తొమ్మిది రోజులపాటు ప్రజలు భక్తిశ�
కులకచర్ల : బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విఠల్రెడ్డి తెలిపారు. కులకచర్లకు చెందిన బాలిక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 12న ఇంటి నుంచి బయటకు వ�
వికారాబాద్ : కుల వృత్తులవారిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడ రైల్వేగేట్ సమీపంలో వెదురుతో తయారు చేసిన ఉ�
తాండూరు : టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్లో మంత్రి సబితారెడ్డిని ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గం