పల్లె ప్రగతిలో మెరిసిన గ్రామం పూర్తయిన మౌలిక వసతుల కల్పన పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఆమనగల్లు, సెప్టెంబర్16: ఏ దారి గుండ వెళ్లినా హరితహారంలో నాటిన మొక్కలు పచ్చందాలతో స్వాగతం పలుకుతుంటాయి. ఏ కాలనీకి వ
శంకర్పల్లి : మండలంలోని మహాలింగాపురం గ్రామానికి చెందిన బోడ వెంకటయ్య హత్య కేసులో నిందితులను శంకర్పల్లి పోలీసులు రిమాండ్కు తరలించారు. గురువారం చేవెళ్ల ఏసీపీ రవీందర్రెడ్డి స్థానిక పోలీస్స్టేషన్లో న�
వికారాబాద్ : వికారాబాద్ పట్టణ సమీపంలో ఉన్న అనంతపద్మనాభస్వామిని జిల్లా కలెక్టర్ నిఖిల తన కుమారుడితో కలిసి గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన కలెక్టర్కు ఆలయ అర్చకులు స్వాగతం పలికి ప
వికారాబాద్ : నవాబ్పేట మండలం పులుమామిడి గ్రామానికి చెందిన పెంటయ్య గ్రామంలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తూ జూలై 2న మృతి చెందాడు. కుటుంబ యజమాని మృతితో బతుకు భారమై భార్య ప్రమీళ కలెక్టర్కు అర్జిపెట్టుక
పరిగి : ప్రతి ఒక్కరు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. గురువారం పరిగిలోని ఆరోగ్య ఉపకేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్డ్రైవ్ను జిల్లా అదనపు కల�
దౌల్తాబాద్ : జాతీయ స్థాయిలో ఇన్స్స్పైర్ పోటీల్లో విజయం సాధించిన దౌల్తాబాద్ మండలం గోకఫస్లవాద్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలను గురువారం రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ సిబ్బంది సందర్శించారు. సందర్శనలో
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కొడంగల్, సెప్టెంబర్ 15 : ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడి సాధించుకునే దిశగా రైతులు అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలి�
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిగి, సెప్టెంబర్ 15 : 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు �
ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం గ్రామంలో మిషన్ భగీరథ ట్యాంకు ఇంటింటికీ తాగునీటి సరఫరా కందుల నిల్వలకు గోదాం నిర్మాణం బస్ షెల్టర్, హెల్త్కేర్ సెంటర్ ఏర్పాటు తాండూరు రూరల్, సెప్టెంబరు 15 : పట్టణాలతో పల్
వికారాబాద్ జిల్లా కేంద్రంలో సీఎల్సీ పట్టణ ప్రజలకు అందనున్న వివిధ రకాల సేవలు మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల ఎగ్జిబిషన్ ఇక్కడే.. ఈ నెలాఖరు లోపు ఏర్పాటుకు సన్నాహాలు పాత మున్సిపల్ కార్యాలయ భవనంలోఏర�
వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి మద్గుల్చిట్టెంపల్లిలో దిశ సమావేశం పరిగి : వివిధ పథకాలకు కేంద్రం కంటే రాష్ట్రం అధి కంగా �
పరిగి : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కొవిడ్ వ్యాక్సినేషన్ను వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో �