వికారాబాద్ : జిల్లాలోని ఇంటర్మీడియట్లో విద్యార్థులు చేరేందుకు గడువు పొడగించినట్లు జిల్లా ఇంటర్బోర్డు అధికారి శంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 9, రెసిడెన్సియ �
వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ అధికారి కోఠాజీ తెలిపారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సమావే�
సమీక్షా సమావేశంలో కలెక్టర్ నిఖిల ఆదేశం పరిగి, సెప్టెంబర్ 14: ఎంపీడీవోలు, ఎంపీవోలు ప్రతిరోజూ కనీసం నాలుగు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనుల పురోగతిని పర్యవేక్షించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ని�
ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలి ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి మండల సమావేశంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బొంరాస్పేట, సెప్టెంబరు 14 : ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నా�
ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్దే విజయం పాత తాండూరు రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి కృషి విలేకరుల సమావేశంలో ఎంపీ రంజిత్రెడ్డి పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి మండల కమిటీల నియామకంలో ఎమ్మెల
వికారాబాద్కు మెడికల్ కళాశాల ఇటీవలే ‘మెడిసిన్ ఫ్రం స్కై’ కార్యక్రమం ప్రారంభానికి వేదికై దేశ ప్రజల చూపును తనవైపు తిప్పుకున్న వికారాబాద్ జిల్లాకు త్వరలోనే మరో వరం దక్కనున్నది. జిల్ల్లాలో మెడికల్ కళ�
పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పలు గ్రామాలు, వార్డుల్లో కమిటీల నియామకం పరిగి, సెప్టెంబర్ 14 : టీఆర్ఎస్ పార్టీకి ప్రజాబలం మెండుగా ఉందని పరిగి ఎమ్మెల్యే కొప్ప�
ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు సూచన వికారాబాద్ జిల్లా వైద్యాధికారి తుకారం వికారాబాద్ : సీజనల్ వ్యాధులతో పాటు పలు రకాల వ్యాధులకు ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు సొంత వైద్యం చేయకూడదని వికారాబాద్ జిల్లా వైద్యాధ�
బషీరాబాద్ : జీవన్గి కాగ్నానదిపై నిర్మించిన బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం మంగళవారం వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బ్రిడ్జి కనెక్టివిటీ రోడ్డ
ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బొంరాస్పేట : ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని
తాండూరు, సెప్టెంబర్ 13: తాండూరు పట్టణంలో ఉన్న నీటి పారు దల శాఖ ఆధ్వర్యంలోని అతిథి గృహ భవనం ఇరవై సంవత్సరాలుగా శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతోంది. 1910 నైజాం నవాబుల కాలం లో ఈ అతిథి గృహాన్ని నిర్మించడంతో వందేళ్ల�
కొడంగల్కు నిధులు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్మంత్రికి ధన్యవాదాలు తెలిపిన ప్రజాప్రతినిధులుమోమిన్పేట, సెప్టెంబర్ 13: అసంభవమనుకున్న తెలంగాణను సాధించి, బంగారు తెలంగాణ దిశగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేస