కడ్తాల్, సెప్టెంబర్ 12 : కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి పట్టుగొమ్మలని, పార్టీ కోసం పని చేసే వారికి పదవులు లభిస్తాయని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని గోవిందాయిపల్లి తండా కమిటీని జడ్ప�
వికారాబాద్ జిల్లాలోని మన్నెగూడ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు 2019లో స్పీడ్గన్ల ఏర్పాటు వేగంగా వెళ్లే వాహనాలపై జరిమానాలు ఇప్పటి వరకు జిల్లాలో 35,249 కేసులు నమోదు ఓవర్ స్పీడ్కు రూ.1,035 ఫైన్ జిల్లావ్యాప్తంగా �
ఆమనగల్లు : కొవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహించిన జర్నలిస్టుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకం అని హ్యూమన్ రైట్స్క్లబ్, పారా ఆర్గనైజేషన్ కో-ఆర్డినేటర్ కొమ్ము తిరు
తాండూరు రూరల్ : గుర్తు తెలియని శవం లభ్యమైన సంఘటన కరోణ్కోట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదివానం ఎస్సై ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాళప్ప వ్యవసాయ బావిలో ఓ వ్యక్తి (50) శవ�
డీజేలకు అనుమతులు లేవు 400మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవు తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ తాండూరు : తాండూరులో నిర్వహించే గణేశ్ నిమజ్జన ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘ�
వేగంగా బృహత్ ప్రకృతి వనాల పనులు షాద్నగర్ నియోజకవర్గంలో 5 చోట్ల ఏర్పాటు చేగూర్లో వనాన్ని ప్రారంభించిన సీఎస్ సోమేశ్కుమార్ మొక్కలు నాటడం దాదాపు పూర్తి కొత్తూరు, సెప్టెంబర్ 11: రోజురోజుకు అడవులు అంత�
పచ్చదనానికి అధిక ప్రాధాన్యం అలరిస్తున్న నర్సరీ, పల్లె ప్రకృతి వనం వాడుకలోకి వచ్చిన వైకుంఠధామం ఊరంతా సీసీ రోడ్లు, డ్రైనేజీలు మండల పరిధిలోని తీగాపూర్ అభివృద్ధికి కేరాఫ్గా మారింది. గ్రామం జనాభా 1457. గ్రామ�
వికారాబాద్ : జాతీయ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ 12వ అదనపు న్యాయమూర్తి పద్మ తెలిపారు. శనివారం వికారాబాద్ కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించగా పలు రకాల కేసులను అక్కడిక్కడే
వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని అజాది అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో చేపట్టి 2కేరన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ జెండా ఊపి ప్రారంభించారు. వికారాబాద్
వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలో వివిధ రూపాల్లో గణపయ్య భక్తులను దర్శనిమిచ్చారు. వికారాబాద్ పట్టణంతో పాటు ఆయా గ్రామాల్లో వివిధ ఆకారాల్లో ఉన్న గణనాథులను శుక్రవారం భక్తులు ప్రతిష్టించారు. స్వామివారిని
పిల్లల విద్యా ఖర్చులను భరిస్తాం ఎంపీ రంజీత్రెడ్డి బంట్వారం : మండల పరిధిలోని యాచారం గ్రామానికి చెందిన యువ రైతు అప్పుల బాధతో ఆత్మ హత్య చేసుకున్న బిచ్చిరెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటామని, పిల్లల విద్యా ఖర్చు�
బంట్వారం : భూమి కదిలిందని భయందోళనతో ప్రజలు ఇండ్ల నుంచి బయటికి వచ్చిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం సుమారు 2నుంచి 3 గంటల మద్యన భూమిలోంచి కొద్ది సేకండ్ల పాటు శబ్దాలు వచ్చాయని స్థానికులు తెలి�
పరిగి : పరిగి కోర్టులో శనివారం నిర్వహించిన మెగా లోక్అదాలత్లో మొత్తం 478 కేసులు పరిష్కరించారు. పరిగి జూనియర్ సివిల్ జడ్జి భారతి ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిమినల్ కేసులు