కులకచర్ల : గ్రామాల్లో ప్రభుత్వం ద్వారా అందజేస్తున్న కొవిడ్ వ్యాక్సీన్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిధిలోని తిర్మలాపూ�
మహిళల ఆర్థిక ఎదుగుదలకు బ్యాంకు రుణాలు వికారాబాద్ జిల్లాలో 2,677 యూనిట్ల ఏర్పాటు లక్ష్యం రూ.31కోట్లు రుణ సదుపాయం ఒక్కో గ్రామ సమాఖ్య సంఘం నుంచి ముగ్గురి నుంచి ఐదుగురి ఎంపిక రూ.లక్ష నుంచి మూడు లక్షల వరకు రుణం బ�
‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామ రూపురేఖలు ప్రతి వీధిలో సీసీ రోడ్డు, మురుగు కాల్వలు రాత్రి వేళల్లో జిగేల్మంటున్న విద్యుత్ దీపాలు పచ్చని తోరణంలా గ్రామ ప్రధాన రహదారి సకల సౌకర్యాలతో వైకుంఠధామం, రైతువేదిక డం�
తాండూరు రూరల్, సెప్టెంబర్ 17 : తాండూరు మండలంలోని హెల్త్ సెంటర్లలో శుక్రవారం చురుకుగా కొవిడ్ టీకా ప్రక్రియ కొనసాగింది. కరణ్కోట గ్రామంలో ప్రత్యేకాధికారి సంతోష్ పరిశీలించారు. గ్రామం లో రెండు సెంటర్లల�
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు మంత్రి ఆదేశం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు పరిగి, సెప్టెంబర్ 17: వికారాబాద్ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించ�
బంగారు తెలంగాణ సారధి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ బలోపేతానికి సమష్టిగా కృషి చేద్దాం రానున్న రోజుల్లో కమిటీలకు ప్రాధాన్యత రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ కొడంగల్, సెప్టెంబర్ 17 : బంగారు తెలంగాణ నిర్మాణానికి స�
పరిగి : వికారాబాద్ పట్టణం సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని తన కార్యాల యంలో వికారాబాద్ మున్సిపాలిటీ అభ�
దౌల్తాబాద్ : టీఆర్ఎస్ పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని చెన్నకేశవ ఫంక్షన్హాల్లో నిర్వహించిన నూతన మ�
మోమిన్పేట : గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో నేరాలను నియంత్రించొచ్చని ఎస్పీ నారాయణ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చిన్న కొల్కుంద గ్రామంలో సర్పంచ్ కొనింటి సురేశ్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల�
కోట్పల్లి : మండలంలో అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ శుక్రవారం పర్యటించి మొక్క నాటారని తాసిల్దార్ అశ్పక్రసూల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్పల్లి మండల మీదుగా బంట్వారం వెల్లిన అడిషనల్ కలెక
బొంరాస్పేట : కరెంట్ షాక్ కొట్టి ఓ బాలుడు మృతిచెందిన సంఘటన బొంరాస్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిల్ముల్మైలారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాశం రాంరెడ్డి కుమారుడు పాశం నవదీప్రెడ్డ
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలవాలి పనిచేసిన వారికి తప్పనిసరిగా గుర్తింపు ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి, సెప్టెంబర్ 16 : పార్టీ నాయకులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలవాలని పరిగి ఎ
తరగతుల్లో పాఠ్యాంశాలకు సంబంధించిన పెయింటింగులు రంగురంగుల బొమ్మలతో పాఠశాల ముస్తాబు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో సుందరీకరణ పెద్దేముల్, సెప్టెంబర్ 16: విద్యార్థులకు విషయాల వారీగా పాఠాలు బోధి�
జడ్పీ సీఈవో జానకీరెడ్డి అర్హులందరికీ వ్యాక్సిన్ ఇస్తున్న వైద్య సిబ్బంది పలుచోట్ల టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, కేంద్రాల పరిశీలన ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించిన ఆశవర్కర్లు, సి
254 కిలో మీటర్లు.. 1,26,290 మొక్కలు వికారాబాద్ జిల్లాలో ముమ్మరంగా మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్.. రోడ్లకు ఇరువైపులా రెండు వరుసల్లో మొక్కల పెంపకం గ్రామపంచాయతీలకు సంరక్షణ బాధ్యత 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక�