ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి యాలాల : సీఎం రీలీఫ్ ఫండ్ ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తుందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి అన్నారు. యాలాల మండలం కమాల్పూర్ గ్రామ సర్పంచ్, సీనియర్ నాయకులు బస్
పరిగి : పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అవసరమై న ఏర్పాట్లు చేపట్టాల్సిందిగా జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని త
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం పరిగిలోని బృందావన్గార్డె
బషీరాబాద్ : మండల పరిధిలోని జీవన్గి గ్రామంలో శుక్రవారం ఓ గేదె దూడకు జన్మనివ్వగా అది రెండు తలల దూడగా జన్మంచింది. గ్రామానికి చెందిన వీరారెడ్డికి ఉన్న పశువుల్లో ఓ గేదె ఈతకు (దూడకు జన్మనివ్వడానికి) ఇబ్బంది పడ
బియ్యం కొనేందుకు కేంద్రం ససేమిరా.. ప్రత్యామ్నాయంపై ప్రభుత్వం దృష్టి వరికి బదులుగా ఇతర పంటల సాగును పెంచేలా ప్రభుత్వం చర్యలు కూరగాయలు, పప్పు దినుసుల పంటల సాగుపై అవగాహన గతేడాది యాసంగిలో 71,088 ఎకరాల్లో వరి ఈ సా�
కులకచర్ల : కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్నసంఘటన కులకచర్ల పోలీస్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. కులకచర్ల ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మందిపల్ గ్రామానికి చెందిన వడ్డె గోపాల్ గ�
బొంరాస్పేట : జిల్లా ఎస్పీ నారాయణ గురువారం సాయంత్రం కొడంగల్ పోలీసు స్టేషన్ను సందర్శించారు. మండలంలోని అంగడిరాయిచూరు గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను బుధవారం పోలీసులు గుర
వికారాబాద్ : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖీల తెలిపారు. గురువారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి గూగుల్ మీట్ ద్వారా �
వికారాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన నివాసంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, మండల అధ్యక్షుడు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు గురువారం కలిసి �
వికారాబాద్ జిల్లాలో 19 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటుకు స్థలాలు కేటాయింపు 5 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంఇప్పటికి 52వేలు నాటడం పూర్తి 15 రోజుల్లో పూర్తి స్థాయిలో.. 76 మినీ బృహత్ వనాలు ఏర్పాటుకు సన్నాహాలు �
పరిగి : ఇన్స్ఫేయిర్ 2020-21 విద్యా సంవత్సరంలో జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాజెక్టుల్లో 3వ స్థానంలో నిలిచిన దౌల్తాబాద్ మండలం గోకఫస్లాబాద్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి అశోక్ను జిల్లా కలెక్టర్ నిఖిల అభినందించా�
పూడూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంకోసం కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పూడూరు మండలం మన్నెగూడ రైతు సేవకేంద్రం (ఆగ్రోస్) ద్వారా శనిగ విత్తనాలను ఎన్ఎఫ్ఎ�