షాబాద్ : రంగారెడ్డిజిల్లాను ప్లాస్టిక్ రహితజిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు అన్నారు. మంగళవారం రంగారెడ్డి కలెక్టరేట్లోని కోర్టు హాల్లో నేర యువజన కే�
చేవెళ్ల టౌన్ : క్షయ వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర క్షయ వ్యాధి విజిట్ అధికారుల బృందం మంగళవారం చేవెళ్ల ప్రభుత్వ దవాఖానలోని క్షయవ్యాధి యూనిట్కు వెళ్లి రోగులకు అందిస్తున్న చికిత్సపై సిబ్బం
వికారాబాద్ : జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి రోగ నిర్ధారణ రక్త నమూనాల సేకరణను సకాలంలో చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిఖిల వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని జిల్
వికారాబాద్ : చికిత్స పొందుతూ ఓ మహిళా మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 26న వికారాబాద్ పట్టణంలోని ఎంఆర్పీ చౌరస్తా వద్ద ఓ
కోట్పల్లి : పురుగుల మందు తాగి వివాహిత మృతి చెందిన సంఘటన కోట్పల్లి పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగసాన్పల్లి గ్రామానికి చెందిన ప్రేమలత (45), జి�
పరిగి : రైల్వే శాఖ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ రంజిత్రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యను కోరారు. దక్షిణ మధ్య రైల్�
పరిగి : ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 30 మందికి తగ్గకుండా ఉపాధిహామీ కూలీలతో అభివృద్ధి పనులు చేయించాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సూచించారు. ఇందుకు సంబంధించిన డబ్బులు ఎప్పటికప్పుడు ఎఫ్టీవోలో అప్
పరిగి : 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో ‘ఓటర్ హెల్ప్లైన్ యాప్’ అన�
వికారాబాద్ జిల్లాలో కొనసాగుతున్న చీరల పంపిణీ సంబురాన్ని వ్యక్తం చేస్తున్న మహిళలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు కులకచర్ల, అక్టోబర్ 4 : చౌడాపూర్ మండల పరిధిలోని మక్తవెంకటాపూర్ గ్రామంలో జడ్పీట
రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ వికారాబాద్, అక్టోబర్ 4: ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ �
పాఠశాలల స్థితిగతులపై ఆరా ప్రభుత్వ స్కూల్స్లోని వసతుల వివరాల సేకరణ ఫొటోలతో సహా ఎస్ఐఎస్లో అప్లోడ్ త్వరలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు సర్వత్రా హర్షం సర్కారు పాఠశాలల్లో వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి
30వేల సీడ్ బాల్స్ వెదజల్లిన అటవీ శాఖ అధికారులు జిల్లాలో ఇదే మొదటిసారి పరిగి,అక్టోబర్ 4: సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత అనేక రకాలుగా మానవుడికి ఉపయోగపడుతున్నది.ఇటీవల డ్రోన్లతో అత్యవసర సమయా �
పల్లె రోడ్లకు హరిత శోభ పచ్చని మొక్కలతో గ్రామవాసుల్లో ఆనందం ఏ వీధి చూసినా పచ్చందాలతో పరిశుభ్రం ప్రైవేటు లే అవుట్లలోనూ మొక్కల పెంపకం ఫలిస్తున్న ప్రభుత్వం కృషి హర్షిస్తున్న పల్లె జనం పుడమి తల్లి పులకించి �
పరిగి : బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కానుకగా సారెను అందించి ఆదరిస్తుందని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని రంగాపూర్ గ్రామంలో మహిళలు బతుకమ్మ చీరలను పంపిణీ
మోమిన్పేట : రైతులకు మెరుగైన సేవలు అందించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. ఆదివారం మోమిన్పేట మండల కేంద్రంలోని ఏజేఆర్ ఫంక్షన్హాలులో పీఏసీఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.