ఆసరా పింఛన్ల దరఖాస్తుకు మళ్లీ గడువు పెంపు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ 57 ఏండ్లు నిండిన వారంతా అర్హులే పెరగనున్న లబ్ధిదారుల సంఖ్య పరిగి, అక్టోబర్ 10: ఆసరా వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే గడువును స
తాండూరు : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు. ఆదివార
వికారాబాద్ : చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాబుపేట మండలం గేటువనంపల్లి గ్రామానికి చెందిన బేగర�
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన పద్మమ్మ ఆనారోగ్యానిక�
ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణ సమీపంలో ఉన్న సురసముద్రం పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దు తామని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం సురసముద్రం చెరువు నిండటంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి అ
బతుకమ్మ చీరల పంపిణీలో కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి కొడంగల్, అక్టోబర్9: సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నదని కొడంగల్ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్న�
విత్తన ఆలుగడ్డ సాగు చేపట్టవచ్చు 125 దేశాల్లో ఆలుగడ్డ సాగు ఉద్యానవన శాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి పరిగి, అక్టోబర్ 9 : ఆలుగడ్డ సాగుకు వికారాబాద్ జిల్లా అనుకూలమైందని ఉద్యాన వన శాఖ రాష్ట్ర డైరెక్టర్ ఎల్.�
బొంరాస్పేట : సోదరి ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన బొంరాస్పేట పీఎస్ పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్ఐ ప్రియాంకరెడ్డి తెలిపిన ప్రకారం..
మర్పల్లి : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు రెండు కండ్లల ఉన్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎంప�
పరిగి : పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ ఎం.నారాయణ అన్నారు. శనివారం వికారాబాద్లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సీఐలు, ఎస్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ న�
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి జిల్లా మలేరియా నియంత్రణ అధికారి సాయిబాబా బంట్వారం, అక్టోబర్ 8 : డెంగ్యూ వ్యాధిపై నిర్లక్ష్యం వహించరాదని జిల్లా మలేరియా నియంత్రణ అధికారి సాయిబాబా పేర్కొన్నారు. మండలంలోని బొ�
వైభవంగా దేవీ నవరాత్రులు బొంరాస్పేట, అక్టోబర్8: దేవీనవరాత్రి ఉత్సవాలు మండలంలో ఘనంగా జరుగుతున్నాయి. బొంరాస్పేటలోని దుర్గమ్మ ఆలయంలో, బొట్లవానితండా మారెమ్మ ఆలయంతోపాటు మెట్లకుంట, తుంకిమెట్ల, చౌదర్పల్లి
వికారాబాద్ : అటవీ ప్రాంతంలో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి డబ్బులు లాకెళ్లిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల �