వికారాబాద్ : దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డిపేటలో దుర్గామాతకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారు బాలాత్రిపురసుందరీగా భక్తులకు దర్శణమిచ్చారు. ప
మోమిన్పేట : సమాజంలో నేరాల నియంత్రణకై చట్టాలపై విద్యార్థులకు అవగహన ఎంతో అవసరమని 12వ అదనపు జిల్లా న్యాయమూర్తి పద్మా అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఏజేఆర్ ఫంక్షన్హాల్లోని మండల పరిధిలోని పౌరులకు, వ�
మానవ సంపదను రక్షించుకునేందుకు ఆహార భద్రత చట్టం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి పరిగి : ఆహార కొరతతో మరణాలు సంభవించకుండా అరికట్టేందుకు పేద ప్రజలకు రేషన్ బియ్యం అందజేయడం జరుగుతుందని రాష్ట్ర �
మైసమ్మగడ్డతండాలో ప్రతి నెలలో 5 రోజులు సరుకులు విక్రయించాలి కేసీఆర్ కిట్లపై అవగాహన కల్పించాలి రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి పరిగి, అక్టోబర్ 7 : అర్హులకు రేషన్ కార్డుల కోసం గ్రామసభ ఏర్పా�
గుర్తించిన శాస్త్రవేత్తలు, 9న వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్న ప్రత్యేక బృందం హాజరుకానున్న సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.కె.పాండే జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ �
ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని సూర్యలక్ష్మి కాటన్మిల్లులో పనిచేస్తున్న ఓడిషా రాష్ట్రానికి చెందిన మనోరంజన్ స్వైన్ (26) అనే కార్మికుడు కుటుంబ కలహాలతో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీ�
కోర్టు ఖర్చులు భరించలేని పేదలకు లీగల్ అథారీటిని ఆశ్రయించాలి సీనియర్ సివిల్ జడ్జీ శ్రీదేవి బంట్వారం : నేడు సమాజంలో వివిధ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, అయితే సమాజంలోని ప్రతి వ్యక్తికీ తన హక్కు�
పూడూరు : రోజు వారి కూలీగా ఫాం హౌజ్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, చన్గోముల్ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం… పూ డూరు మండల కేంద్రానికి చెంద
వికారాబాద్ : అనంతగిరిలో మద్యం సేవించిన యువకులపై వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణ సమీపంలోని అనంతపద్మానాభ స్వామి దేవాలయం నుంచి నందిఘాట్ వెళ్లే
మర్పల్లి : మండలంలోని తుమ్మలపల్లిలో 7కిలోల వంద గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటశ్రీను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుమ్మలపల్లి గ్రామానికి చెందిన పెద్దగొల్ల పెంటయ్య సర్వే నంబర్ 1
దక్షిణ మధ్య రైల్వే జీఎంను కోరిన చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి పరిగి, అక్టోబర్ 5 : రైల్వే శాఖ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రంజిత్రెడ్డి దక్ష
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల విధుల్లో నిర్లక్ష్యం వహించిన మదన్పల్లి గ్రామ కార్యదర్శి సస్పెండ్ చేయాలని ఆదేశం పరిగి, అక్టోబర్ 5 : ప్రతి గ్రామపంచాయతీలో రోజుకు కనీసం 30 మందికి తగ్గకుండా ఉపాధి హామీ కూ
ధారూరు, అక్టోబర్ 5: ధారూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో పంచాయతీ, రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతి నిధులతో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జైదుపల్లి విజయలక్ష్మి ,మం�
ఒక్కో నియోజకవర్గంలో మార్చి లోపు వంద నిరుపేద కుటుంబాలకు లబ్ధి లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేదే.. పైరవీలకు తావులేకుండా నేరుగా లబ్ధిదారుడి ఖాతాల్లో రూ.10 లక్షలు జమ నచ్చిన చోట, నచ్చిన వ్యాపారం చేసుకునే వెస