పరిగి : కరోనా కట్టడిలో భాగంగా చేపడుతున్న ఇంటింటి జ్వర సర్వే తుది దశకు చేరుకుంది. వికారాబాద్ జిల్లాలో ఎనిమిదవ రోజు 353 ప్రత్యేక బృందాలు 12908 కుటుంబాల జ్వర సర్వే చేపట్టారు. జిల్లా పరిధిలో మొత్తం 22,0386 కుటుంబాలు ఉ�
ఈ పథకంతో సామాజిక మార్పు తథ్యం దేశమంతా తిరిగి చూసేలా అమలు ఆ వర్గానికి ఎంత చేసినా తక్కువే దళితులు ఆర్థికంగా ఎదుగడంతోపాటు మరింత మందికి చేయూత వ్యాపారం ఎక్కడైనా చేసుకునే వెసులుబాటు ఈనెలాఖరులోగా లబ్ధిదారుల �
‘మన ఊరు- మన బడి’తో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పాఠశాలల్లో మౌలిక వసతులు ప్రహరీలు, మరుగుదొడ్ల నిర్మాణానికి సన్నాహాలు అవసరమైన నిధులపై అంచనాలు సిద్ధం పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లాలోని మూడు పాఠశాల
పరిగి/పెద్దేముల్/కొడంగల్/ధారూరు/తాండూరు/యాలాల, జనవరి 27: స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికై గురువారం ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డికి వికారాబాద్, పరిగి ఎమ్మెల్యేలు మెతుకుఆనంద్,
బొంరాస్పేట, జనవరి 27: బొంరాస్పేట మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడు శేరి నారాయణరెడ్డి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఇన్చార్జ్ ఎంపీడీవో పాండుకు అందజేశారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజ�
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు మంచాల, జనవరి 27 : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా గురువారం టీఆర్ఎస
పరిగి : కరోనా కట్టడిలో భాగంగా చేపడుతున్న ఇంటింటి జ్వర సర్వే ఏడో రోజు కొనసాగింది. వికారాబాద్ జిల్లా పరిధిలో 587 ప్రత్యేక బృందాలు గురువారం 21059 కుటుంబాల ఇంటింటి జ్వర సర్వే చేపట్టారు. జిల్లాలో 22,0386 కుటుంబాలు ఉండగ
పరిగి : తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడిగా నియమింపబడిన వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గురువారం పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ను కలిశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి, చేవ
వికారాబాద్ జిల్లాలో నాకాబందీ.. జిల్లాలో అక్రమ రవాణాను అరికట్టుటకే.. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వికారాబాద్ : జిల్లాలో అక్రమ రవాణాను అరికట్టుటకు నాకాబంది ఏర్పాటు చేస్తున్నట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ కో�
ధారూరు : ప్రమాదవశాత్తు కోట్పల్లి ప్రాజెక్టులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోట్పల్లి మండల కేంద్రాని
విద్యార్థులు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకొనేలా వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలి కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ నిఖిల ప్రతి ఒక్కరూ కరోనా నిర్మూలనకు కొవిడ్ టీకాలను వేయిం�
తాండూరు : తాండూరు పట్టణ సమీపంలోని రాజీవ్ స్వగృహ ఇండ్లను గురువారం జిల్లా కలెక్టర్ నిఖిల పరిశీలించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల సొంతింటి కళ నెరవేర్చేందుకు అప్పటి ప్రభుత్వం 173 ఇండ్లకు మంజూరు చేసి
పెద్దేముల్ : మండల పరిధిలోని గాజీపూర్, గొట్లపల్లి గ్రామాల్లో గ్రామ దేవతలు బోనమ్మలకు గ్రామస్తులు గురువారం అంగరంగ వైభవంగా బోనాలు తీశారు. బోనమ్మ బోనాల పండుగలో భాగంగా ఆయా గ్రామాల ప్రజలు ఉదయాన్నే నిద్రలేచి