బషీరాబాద్ : తాండూరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ స్వప్న మంగళవారం మండలానికి సంబంధించిన రెండు కేసుల్లో తీర్పు ఇవ్వడం జరిగిందని బషీరాబాద్ ఎస్సై విద్యాచర్రెడ్డి తెలిపారు. 2016 సంవత్సరంలో అక్రమ ఇసుక కేసులో �
పరిగి : మే నెలాఖరు లోపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఆదేశించారు. సోమవారం పరిగి పట్టణ సమీపంలోని తుంకులగడ్డలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్
రంగారెడ్డి జిల్లాలో చురుగ్గా జ్వర సర్వే ఇప్పటివరకు 4,90,541 ఇండ్లల్లో పూర్తి బాధితులకు హెల్త్కిట్లు అందజేత వికారాబాద్ జిల్లాలో పూర్తయిన సర్వే 2,33,201 కుటుంబాల ఆరోగ్యంపై ఆరా షాబాద్, జనవరి 30: రాష్ట్ర ప్రభుత్వం �
తాండూరు రూరల్ : తాండూరు మండలం, చెంగోల్ గ్రామంలో వెలసి పోచమ్మ గ్రామ దేవతకు ఆదివారం మహిళలు బోనమెత్తి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ సర్పంచ్ మల్లేశ్వరీగౌడ్, శ్రీభావిగి భద్రేశ్వరస్వామి దేవా�
తాండూరు : తాండూరు పట్టణంలోని మరిచెట్టు కూడలిలో వెలసిన రక్తమైసమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అమ్మవారి పల్లకిసేవ అనంతరం భక్తులు అమ్మవారికి బోనాలతో నైవేద్యాలు సమర్పి
పరిగి టౌన్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… తొండపల్లి గ్రామ
పరిగి : అహింసా మార్గంలో దేన్నయినా సాధించవచ్చని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా పరిగిలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పూలమాల వేసి న�
ధారూరు : వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా ధారూరు మండల పరిధిలోని ఆయా గ్రామాల టీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానం చేసి, శుభాకాంక్షలు తెలిపారు. శనివ�
వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయ సమీపంలో ఉన్న తెరాసా పార్టీ జిల్లా కార్యాలయన్ని శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ సందర్శించారు. పార్టీ
కులకచర్ల : దేవాలయాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం�
వికారాబాద్ : వికారాబాద్ మండల పరిధిలోని పీలారం, ధారూరు మండల పరిధిలోని రుద్రారం గ్రామాల్లో మైసమ్మ జాతర ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. అమ్మవారులకు మహిళలు బోనాలు తీసి నైవేద్యాలు సమర్పించారు. బోనాల ఊరేగ
గ్రామాల్లో సైడ్డ్రేన్లు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మండల పర్యటనలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బషీరాబాద్ : సొంత మండలమైన బషీరాబాద్కు అధిక ప్రాధాన్యం ఇస్తామని, మండలంలోని బీటీ రోడ్ల మరమ్మతులకు