ఈశ్రామ్ కార్డును తీసుకున్న వారికి రూ. 2లక్షల బీమా తిర్మలాపూర్లో ఈ శ్రమ్ కార్డులను పంపిణీ చేసిన డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి కులకచర్ల : కూలీలు వన్ నేషన్, వన్ రేషన్ పథకాన్ని సద్వినియోగం చ�
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, జనవరి 26 : ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బుధవారం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర�
రంగారెడ్డి జిల్లాలో 558,వికారాబాద్ జిల్లాలో 1216 అదనపు గదులు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మాణానికి ప్రతిపాదనలు త్వరలో పనుల ప్రారంభం ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల దశ మారనున్నది. ఇందులో భాగంగా స్కూళ్లలో మెరు
పరిగి, జనవరి 26 : తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడిగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నియమించారు. గణతంత్ర దినోత్సవం రోజున టీఆర్ఎస్ పార్టీ 33 జిల్లాల అధ్యక�
చెత్త సేకరణ వాహనాల ప్రారంభంలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పరిగి, జనవరి 26 : పరిగిని సుందర పట్టణంగా తీర్చిదిద్దుదామని స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. బుధవారం పరిగిలోని మున్సిపల్ కార్యాలయం ఆ
వారం రోజుల్లో రైతులకు ధాన్యం డబ్బులు ఇప్పిస్తాం డంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బొంరాస్పేట, జనవరి 26: పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్న సీఎం క
కులకచర్ల, జనవరి 26 : పీఏసీఎస్లో రుణాలు పొంది సభ్యత్వం కలిగి ఉన్న రైతులు మృతి చెందితే వారి అంత్యక్రియల నిమిత్తం తొమ్మిదివేల రూపా యలు పీఏసీఎస్ నుంచి చెల్లిస్తున్నట్టు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చై�
అంబరాన్నంటిన ‘గణతంత్ర’ సంబురాలు వాడవాడలా జాతీయ జెండాల ఆవిష్కరణ పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు రంగారెడ్డి జిల్లాలో గణత్రంత వేడుకలను సంబురంగా నిర్వహించారు. బుధవారం ఆయా మండలాల్ల్లో ప్రజాప్రతిని�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొవిడ్ నిబంధనలతో గణతంత్ర వేడుకలు వికారాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ నిఖిల, రంగారెడ్డి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ జెండా ఆవిష్కరణ ఆయా నియోజవర్గాల పరిధిలో
వికారాబాద్, జనవరి 26 : పోలీస్ వ్యవస్థకు ఏఆర్ ఉద్యోగులు వెన్నెముఖలాంటి వారని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఏఆర్ సిబ్బంది, అధికారులతో �
బొంరాస్పేట, జనవరి 26 : ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే దశలో అగ్నికి దగ్ధమైన సంఘటన బుధవారం మండలంలోని మదన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్యాట చిన్న కిష్టయ్యకు గ్రామా సమీపంలో నా
పరిగి : కరోనా కట్టడిలో భాగంగా ఇంటింటి జ్వర సర్వే కొనసాగుతుంది. బుధవారం వికారాబాద్ జిల్లా పరిధిలో 620 ప్రత్యేక బృందాలు ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాయి. ఈ సందర్భంగా ఒక్కరోజు 21,239 కుటుంబాల సర్వే చేపట్టారు. జిల్
పరిగి : 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వికారాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండా రెపరెపలాడింది. కొవిడ్ నిబంధనలు అనుసరించి ఆయా ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండా ఎగురవేశారు. వికారాబ