రైతుల నుంచి సేకరిస్తున్న పాల ధరను విజయ డెయిరీ పెంచింది. 5 శాతం వెన్న ఉన్న బర్రె పాలపై లీటరుకు రూ.4, 3 శాతం వెన్న ఉన్న ఆవు పాలపై రూ.4.6 పెరిగింది. బర్రె పాల ధర లీటరుకు (ప్రభుత్వం ఇచ్చే రూ.4 ఇన్సెంటివ్తో కలిపి) రూ.40.50 న
పాడి గేదెల పథకం పైలట్ ప్రాజెక్టుగా నర్సంపేట డివిజన్ ఎంపికైందని, ఒక్కో యూనిట్కు 70 శాతం సబ్సిడీపై మ్తొతం వెయ్యి యూనిట్లకు రూ. 14 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి శుక్రవారం ఒక ప్�
మాదాపూర్లోని హైటె క్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన డెయిరీ, ఫుడ్ ఎక్స్ పో- 2023ను హోం మంత్రి మహమూద్ అలీ తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ సోమ భరత్తో కలిసి శు�
మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన డెయిరీ, ఫుడ్ ఎక్స్ పో- 2023ను హోం మంత్రి మహమూద్ అలీ తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ సోమ భరత్తో కలిసి శు�
పాడిరంగంపై ఆధారపడిన రైతులకు బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు విజయ డెయిరీ బోర్డు నిర్ణయించిందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు.
విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున కొత్త ఔట్లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
ప్రైవేట్ డెయిరీలకు దీటుగా విజయ డెయిరీని అభివృద్ధి చేసేందుకు డెయిరీ, పశుసంవర్ధక, టీఎస్ఎల్డీఏ అధికారులు సంయుక్తంగా కార్యాచరణను రూపొందించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించా
హైదరాబాద్ : ప్రైవేటు డెయిరీలకు దీటుగా విజయ తెలంగాణ డెయిరీని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పశుసంవర్ధకశాఖ, టీఎస్ఎల్డీఏ సంయుక్తంగా కార్యాచరణ రూపొందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
రాష్ట్ర అవసరాలకు సరిపడేలా పాల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకొంటున్నట్టు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి అధికారులతో ప్రత్యేక �
హైదరాబాద్ : పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ అనేక విధాలుగా ప్రోత్సాహకాలు అందజేస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం నెక్లెస్ రోడ్లోని �
హైదరాబాద్ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసి, కులవృత్తుల మీద ఆధారపడిన వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. విజయ డెయి�