కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన గోవర్ధన్రెడ్డి విజయ డెయిరీ ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహిస్తున్న పాల సేకరణ కేంద్రానికి పాలు పోస్తున్నాడు. వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమ నిర్వహిస్తూ వచ్చిన డబ్బు
Dairy farmers | పెండింగ్లో ఉన్న పాల బిల్లులను(Milk bills) వెంటనే ఖాతాల్లో జమ చేయాలని పాడిరైతులు(Dairy farmers) డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గేట్ వద్ద సోమవారం తాండ్ర, పోతెపల్లి, జూపల్లి గ్రామాల �
విజయ డెయిరీ యాజమాన్యం పాల రైతులకు 15 రోజుల బిల్లులను చెల్లించింది. శుక్రవారం రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులను జమ చేసింది. ‘పాల డబ్బులు ఎప్పుడిస్తారు’ అనే శీర్షికన శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ పేజీలో �
విజయ డెయిరీ యాజమాన్యం 50 రోజులుగా పాల బిల్లులు చెల్లించడం లేదని పాడిరైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు గురువారం హనుమకొండలోని విజయ డెయిరీ డీడీ కార్యాలయం ఎదుట విజయ కాకతీయ పాడిరైతుల సంక్షేమ సంఘం ఆధ్�
Nizamabad | గత మూడు నెలల నుంచి పాడి రైతులకు విజయ డెయిరీ(Vijaya Dairy) బిల్లులు(Pending bills) చెల్లించడం లేదంటూ నిజామాబాద్(Nizamabad) జిల్లాలోని కోటగిరి మండల కేంద్రంలో బోధన్ -బాన్సువాడ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు.
పెండింగ్లో ఉన్న పాల బిల్లులను తక్షణమే చెల్లించి, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయ డెయిరీ ప్రధాన కార్యాలయం ఎదుట పాడి రైతులు బుధవారం ధర్నా చేపట్టారు. తెలంగాణ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం, �
ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చెల్లించే పాల బిల్లులు చెల్లించడంతో జాప్యం జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో సమయానికి వచ్చిన బిల్లులు ప్రస్తుతం రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విజయ పాలడ�
‘తెల్లనివన్నీ పాలు కాదు’ అన్నట్లే మనం మార్కెట్లలో కొనే పాలన్నీ స్వచ్ఛమైన పాలు కావు.. పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు వీలుగా డెయిరీ నిర్వాహకులు రసాయనాలు కలుపుతారనేది జగమెరిగిన సత్యం.. కానీ విజయ డెయిరీ ను�
వ్యవసాయరంగానికి పెద్దపీట వేసిన మాదిరిగానే పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రైతులను పాడిరంగం వైపు ప్రోత్సహించడంతో పాటు పాల ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ప�
ప్రధాని మోదీ దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుంటే, సీఎం కేసీఆర్ మాత్రం వాటిని కాపాడుతూ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విల�
KTR | రైతు ఆదాయం డబుల్ కావాలంటే నోటి మాటలతో ఊకదంపుడు ఉపన్యాసాలతో కాదు అని ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. రైతుకు ధీమా ఇచ్చి సరైన ఆలోచన, విధానాలు �
KTR | విజయ డెయిరీకి పాలు సరఫరా చేసే పాడి రైతులకు ఇప్పటి వరకు రూ. 350 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పెండింగ్ బకాయిలను కూడా త్వరలోనే అంద�
వ్యవసాయంపై ఆధారపడే గిరిజన రైతులకు మరింత ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ఐ టీడీఏ ఆధ్వర్యంలో గిరిజన రైతులకు బ్యాంకు ద్వారా రుణాలిస్తూ బర్రెలు పెంచేందుకు ప్రోత్సహించనున్నది.