పెండింగ్ పాల బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్రెడ్డి, డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డికి డెయిరీ పాడి రైతులు విజ్ఞప్తిచేశారు. శనివారం వ�
పాల బిల్లుల బకాయిలు చెల్లించాలని విజయ పాడి రైతులు డిమాండ్ చేశారు. గతంలో ప్రతి పదిహేను రోజులకోసారి బిల్లులు చెల్లించేవారని, ఇప్పుడు సకాలంలో చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భద్రాద్రి రామయ్య ఆలయంలో భక్తులకు అందించే లడ్డూను ప్రభుత్వరంగ సంస్థల నుంచి సేకరించిన నెయ్యితోనే తయారు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఆలయ అధికారులు బేఖాతరు చేశారు.
విజయ డెయిరీ అధికారుల నిర్లక్ష్య వైఖరి.. పాడి రైతుల ఆగ్రహానికి దారితీస్తున్నది. కనీస మర్యాద లేకుండా ప్రవర్తించటంపై మండిపడుతున్నారు. ఆఫీసుకు వెళ్లినా.. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఫైర్ అవుతున్నారు. ఇటీ
కేసీఆర్ సర్కారు పాలనలో విజయ డెయిరీ లాభాల బాటలో నడిచింది. రైతులకు వ్యవసాయంతోపాటు అదనపు ఆదాయం స మకూర్చడంలో భాగంగా వారి సహకారంతో విజ య డెయిరీని బలోపేతం చేసింది.
విజయడెయిరీని నమ్ముకుని పాలు పోసిన రైతులకు డబ్బులు అందక ఇక్కట్లు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని 4892 మంది రైతులకు విజయడెయిరీ రూ.1.75 కోట్లపైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది.
పాడి రైతు మెడపై ప్రాంతేతరుల కత్తి వేలాడుతున్నది. స్వరాష్ట్రంలో శ్వేత విప్లవానికి కేసీఆర్ ప్రభుత్వం బాటలు వేస్తే.. కాంగ్రెస్ సర్కారు కుట్రల కారణంగా విజయ డెయిరీతోపాటు మిగిలిన కో ఆపరేటివ్ డెయిరీల మనుగ�
ఇతర డెయిరీలతో పోలిస్తే విజయ డెయిరీలో పాల సేకరణ ధర కనీసం రూ.పది ఎక్కువగా ఉందని, దానితోనే నష్టాలని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి పేర్కొన్నారు. సమాఖ్య చైర్మన్గా �
పాడి రైతులకు మంగళవారం రూ. 50 కోట్ల పాల బకాయిలను చెల్లిస్తామని విజయ డెయిరీ చేసిన ప్రకటన ఉత్తమాటగానే మిగిలిపోయింది. విజయ డెయిరీ ఎండీ ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం రాత్రి వరకు నయా పైసా కూడా రైతు ల ఖాతాల్లో జమ కా�
ప్రభుత్వ విజయ డెయిరీలో పాలు పోస్తున్నా.. సకాలంలో బిల్లులు రాక జిల్లా రైతులు అప్పుల పాలవుతున్నారు. వ్యవసాయ రంగం ఆగమైనా.. పాడి పరిశ్రమ ఆదుకుంటుందన్న నమ్మకంతో ఆ రంగాన్ని ఎంచుకున్న రైతులకు ఆగస్టు 15 నుంచి నిలి�
విజయ డెయిరీకి పాలను విక్రయిస్తున్న రైతులు తమకు రెండున్నర నెలలుగా బిల్లులు రావడం లేదంటూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో పాలను పారపోసి నిరసన చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విజయ డెయిరీ ఆధ్వర్యం
కాంగ్రెస్ సర్కారులో పాడి రైతులు పరేషాన్ అవుతున్నారు. విజయ డెయిరీ కర్షకులకు పాల బిల్లులు చెల్లించడం లేదు. నెలల తరబడి బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలో నాలుగు బిల్లులకు సంబంధించి రూ.కోటికిపైగా పెండింగ్ల�
పాల రైతును రేవంత్ సర్కారు పరేషాన్ చేస్తున్నది. రైతుభరోసా ఇవ్వకుండా అన్నదాతలను ఆగం చేసిన ప్రభుత్వం.. పాల బిల్లులు చెల్లించక పాడి రైతులను అవస్థల పాలు చేస్తున్నది. పక్షం రోజులకోసారి డబ్బులు చెల్లించాల్స�
పాల బిల్లుల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై పాడి రైతులు నిరసనకు దిగారు.. ప్రతి 15రోజులకు చెల్లించే బిల్లులు రెండున్నర నెలలైనా చెల్లించకపోవడంపై మండిపడ్డారు.. ఈ మేరకు సోమవారం ఖమ్మం నగరంలోని విజయ డెయిరీ �
ప్రభుత్వ రంగ విజయ డెయిరీని నమ్ముకొని పాలు పోసిన పాడి రైతులకు సకాలంలో బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చిన బిల్లులు ప్రస్తుతం రెండు నెలలకు ఒకసా�