Vijaya Dairy | రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు(Telangana temples) విజయ డెయిరీ(Vijaya Dairy) నెయ్యినే సరఫరా చేస్తామని తెలంగాణ డెయిరీ డెలవప్మెంట్ సొసైటీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి(Gutha Amit Reddy) తెలిపారు.
విజయ డెయిరీ పాడి రైతులకు త్వరలోనే బిల్లులు చెల్లిస్తామని తె లంగాణ డెయిరీ డెలవప్మెంట్ సొసైటీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి తెలిపారు. అప్పటిదాకా రైతులు సహకరించాలని ఆదివారం ప్రకటనలో కోరారు. విజ య డెయిరీ �
విజయ డెయిరీకి పాలు పోసే రైతులను ఆ సంస్థకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా..? రైతులను ప్రైవేటు డెయిరీలకు మళ్లించే కుట్ర జరుగుతున్నదా..? ఇందులో భాగంగానే పాల బిల్లులను చెల్లించడం లేదా..? విజయ డెయిరీలో, పాడి �
Vijaya Dairy | ప్రభుత్వరంగ సంస్థ విజయ డెయిరీని నిర్వీర్యం చేసే దిశగా పావులు కదులుతున్నాయి. విజయ డెయిరీకి పోటీగా ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సన్నద్ధం అవుతు�
మూడు నెలలుగా విజయ డెయిరీ పాలశీతలీకరణ కేంద్రాల్లో పాడి రైతులకు బిల్లులు చెల్లించడం లేదు. దీంతో ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల పాడి రైతులు బీఆర్ఎస్ నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు.
Viajayawada Rains | భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరం చెరువును తలపిస్తోంది. చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ క్రమంలోనే చిట్టినగర్లో ఉన్న విజయ డెయిరీ కూడా నీట మునిగింది.
పెండింగ్ పాల బిల్లులు చెల్లించాలని విజయ డెయిరీ జిల్లా చైర్మన్ లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ పాల బిల్లులు చెల్లించాలని డిమాం డ్ చేస్తూ సోమవారం పాడి రైతులు సిద్దిపే ట పట్టణంల
పెండింగ్ పాల బిల్లులు చెల్లించాలని విజయ డెయిరీ రైతులు ధర్నా చేశారు. స్టేషన్ఘన్పూర్ బీఎంసీ(బిల్క మిల్క్ కూలింగ్) యూనిట్ పరిధిలోని స్టేషన్ ఘన్పూర్, చిల్పూర్, జఫర్గఢ్ మండలాల రైతులు శుక్రవారం �
విజయ డెయిరీకి పాలు పోసే పాడి రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. పాల బకాయిలు రూ.కోటికి పైగా పేరుకు పోయాయి. పదిహేను రోజులకోసారి బిల్లులు చెల్లించాల్సిన ప్రభుత్వం.. నాలుగు నెలల నుంచి పైసా విదల్చలేదు.
విజయ డెయిరీ పార్లర్ నిర్వహణను స్థానికులకే కేటాయించాలంటూ రోటరీనగర్ వాసులు ఆందోళన చేపట్టారు. స్థానికులకు కాకుండా ఓ ఏజెన్సీకి అనుమతులు తెచ్చుకోవడంతో విషయం తెలిసి స్థానికులు పెద్దఎత్తున పార్లర్ వద్దక
పాడి రైతులు రోడ్డెక్కారు. విజయ డెయిరీ పాలు కొనుగోలు చేసినా రెండు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలోని పోచమ్మ చౌరస్తాలో బుధవారం ధర్�
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజయ డెయిరీలో అక్షరాల అర కోటి రూపాయలు ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి అవినీతికి పాల్పడినట్టు తెలుస్తున్నది. ఇది జరిగి మూడు నెలలు గడుస్తు న్నా ఉన్నతాధికారులు గోప్యత పాటించడం అనుమన